• Home » YS Jagan

YS Jagan

KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

CID : సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ ప్రారంభం

CID : సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ ప్రారంభం

సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ మొదలైంది.

YS Vijayamma Comments Jagan : అదంతా అబద్ధం.. జగన్, భారతి మాటలు నమ్మకండి.. వైఎస్ విజయమ్మ సీరియస్

YS Vijayamma Comments Jagan : అదంతా అబద్ధం.. జగన్, భారతి మాటలు నమ్మకండి.. వైఎస్ విజయమ్మ సీరియస్

మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Similarities in Jagan and Kejriwal:: కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు.. నిజమెంత

Similarities in Jagan and Kejriwal:: కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు.. నిజమెంత

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్‌లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?

YS Jagan: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !

YS Jagan: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !

YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి హాజరవుతున్నారు. సభలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఏపీ అసెంబ్లీలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

YSRCP: విశ్వసనీయత ఉండాలి కదా.. జగన్ హాట్ కామెంట్స్..

YSRCP: విశ్వసనీయత ఉండాలి కదా.. జగన్ హాట్ కామెంట్స్..

అంతేకాదు.. లిక్కర్ విషయంలో మిథున్ రెడ్డి పేరును తీసుకురావడంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు జగన్. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి..

YS Jagan.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తా: జగన్‌

YS Jagan.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తా: జగన్‌

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్‌ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్‌ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు.

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

అంతలోనే... ‘మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని పాత పాట అందుకున్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

Raghurama: నా పోరాటం ఆగదు.. వారిని వదలను.. రఘురామ మాస్ వార్నింగ్

Raghurama: నా పోరాటం ఆగదు.. వారిని వదలను.. రఘురామ మాస్ వార్నింగ్

Raghurama: కస్టోడియల్ టార్చర్‌ కేసుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. తన కస్టోడియల్ టార్చర్‌లో పీవీ సునీల్ పాత్రపై రఘురామ స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Botsa Satyanarayana: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచారు. అలాగే ఎంపీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రజల మధ్యకు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి