Home » YS Jagan
కాకినాడ సీపోర్టులో బలవంతపు వాటాల బదిలీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి..
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కూటమిలోని పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: వచ్చిన ఐదు నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో ఐదు శాతమైనా జగన్ పోలవరం నిర్మాణానికి చేశారా అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని తెలిపారు. పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పేర్కొన్నారు.
Andhrapradesh: 2024లో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలీటర్పై ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆరు మాసాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రనికి ఆక్సిజన్ అందిందన్నారు. వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. వైసీపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను మాయ చేద్దామని చూశారని..
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఏడాదికి మూడు పంటలు పండే భూములను ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వారి ద్వారా రైతులను రకరకాలుగా బెదిరింపు చర్యలకు పాల్పడి ..
అమరావతి: గత జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను సొంత జేబు సంస్థలా మార్చుకుంది. పోస్టులను అమ్ముకునేందుకే కొన్ని సబ్స్టేషన్ల పనులను ప్రతిపాదించింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు పోటీపడి అవసరం లేని చోట్ల సబ్స్టేషన్లను మంజూరు చేయించుకున్నారు.
ఆంధ్రజ్యోతి.కామ్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.