• Home » YS Jagan

YS Jagan

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

అంతలోనే... ‘మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని పాత పాట అందుకున్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

Raghurama: నా పోరాటం ఆగదు.. వారిని వదలను.. రఘురామ మాస్ వార్నింగ్

Raghurama: నా పోరాటం ఆగదు.. వారిని వదలను.. రఘురామ మాస్ వార్నింగ్

Raghurama: కస్టోడియల్ టార్చర్‌ కేసుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. తన కస్టోడియల్ టార్చర్‌లో పీవీ సునీల్ పాత్రపై రఘురామ స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Botsa Satyanarayana: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచారు. అలాగే ఎంపీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రజల మధ్యకు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇచ్చారు.

Nara Lokesh: జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం.. అసర్ నివేదికపై మంత్రి నారా లోకేష్ స్పందన..

Nara Lokesh: జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం.. అసర్ నివేదికపై మంత్రి నారా లోకేష్ స్పందన..

ప్రచారంలో మేనమామ అని చెప్పుకున్న జగన్, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని అన్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Advocate General : ‘సాక్షి’ ఉద్యోగులకు సర్కారు జీతాలు!

Advocate General : ‘సాక్షి’ ఉద్యోగులకు సర్కారు జీతాలు!

సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ హోదాలో తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ సొమ్మును సాక్షిపత్రికకు, సాక్షి టీవీచానల్‌కు దోచిపెట్టారని....

Breaking News: ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు..

Breaking News: ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

AP Politics: వైసీపీ కుట్రలకు చెక్.. కూటమి నేతల విజయం..

AP Politics: వైసీపీ కుట్రలకు చెక్.. కూటమి నేతల విజయం..

ఏపీలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడిందా.. నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు ప్రయత్తనిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Supreme Court: సుప్రీంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

Supreme Court: సుప్రీంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

YS Jagan Case: జగన్ బెయిల్ రద్దు, కేసుల బదిలీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌‌పై సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది. సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణను వాయిదాకు సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Tirupati Stampede: ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి ఆనం

Tirupati Stampede: ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి ఆనం

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట జరిగి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని తిట్టాలంటూ వారందరికి నగదు కవర్లు అందజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Jagan: తిరుపతికి జగన్.. బాధితులకు పరామర్శ

YS Jagan: తిరుపతికి జగన్.. బాధితులకు పరామర్శ

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ రానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి