• Home » Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్.. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆరోపణలు

Yogi Adityanath: కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్.. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆరోపణలు

రాజస్థాన్‌లో అధికారం పొందడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పథకాల్ని ఉచితాలుగా అభివర్ణించిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అవే హామీలను ఇస్తోంది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల్ని...

PM Narendra Modi: ప్రధాని మోదీ, సీఎం యోగికి బెదిరింపులు.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వ్యక్తినంటూ..

PM Narendra Modi: ప్రధాని మోదీ, సీఎం యోగికి బెదిరింపులు.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వ్యక్తినంటూ..

ఈమధ్య బెదిరింపు కాల్స్ బాగా పెరిగిపోతున్నాయి. కొందరు దుండగులు సెలెబ్రిటీల్ని టార్గెట్ చేసుకొని.. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి...

TBJP: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల క్యూ.. ఎవరెవరంటే?

TBJP: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల క్యూ.. ఎవరెవరంటే?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ(BJP) అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని ఢిల్లీ నేతలు తరలివస్తున్నారు.

Ayodhya Deepotsav: గిన్నిస్ రికార్డులో దీపోత్సవ్.. సరయు నదికి యోగి 'హారతి'

Ayodhya Deepotsav: గిన్నిస్ రికార్డులో దీపోత్సవ్.. సరయు నదికి యోగి 'హారతి'

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం శనివారంనాడు సరికొత్త గిన్నెస్ ప్రపంచ రికార్డు ను సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు.

Ayodhya Deepotsav: 51 ఘాట్‌లు..24 లక్షల దీపాలు.. అయోధ్యలో ప్రపంచ రికార్డు

Ayodhya Deepotsav: 51 ఘాట్‌లు..24 లక్షల దీపాలు.. అయోధ్యలో ప్రపంచ రికార్డు

అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్‌లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు.

Diwali bonanza: ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు బోనస్.. యోగి తీపి కబురు

Diwali bonanza: ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు బోనస్.. యోగి తీపి కబురు

లక్నో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి బొనంజా ప్రకటించారు. ప్రభుత్వ వర్కర్లు, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, యూజీసీ ఉద్యోగులు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, పెన్షనర్లు సహా వివిధ కేటగిరి ఉద్యోగులకు మూలవేతనంలో 46 శాతం డీఏ ప్రకటించారు.

Uttarpradesh: రక్తమార్పిడి‌తో 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ.. బీజేపీపై మండిపడ్డ మల్లికార్జున్ ఖర్గే

Uttarpradesh: రక్తమార్పిడి‌తో 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ.. బీజేపీపై మండిపడ్డ మల్లికార్జున్ ఖర్గే

ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttarpradesh) దారుణం జరిగింది. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్ఐవీ(HIV), హెపటైటిస్ సోకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Yogi Adityanath: సనాత్మన ధర్మం దేశ సంక్షేమానికే పాటుపడుతుంది

Yogi Adityanath: సనాత్మన ధర్మం దేశ సంక్షేమానికే పాటుపడుతుంది

దుష్టశక్తులను ఒక సవాలుగా సనాతన ధర్మం తీసుకుంటుందని, దేశం, దేశప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేవీ శరన్నవరాతుల్లో తొమ్మిదవ రోజైన మహానవమి పండుగలో ఆయన పాల్గొన్నారు.

PM Modi in Varanasi: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

PM Modi in Varanasi: అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేడు వారణాసి(Varanasi)లో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియాని(International Cricket Stadium)కి శంకుస్థాపన చేయనున్నారు.

Uttarpradesh: అంటువ్యాధులు ప్రబలకుండా యోగీ సర్కార్ చర్యలు.. స్టూడెంట్స్ ఫుల్ షర్ట్స్ వేసుకోవాల్సిందే

Uttarpradesh: అంటువ్యాధులు ప్రబలకుండా యోగీ సర్కార్ చర్యలు.. స్టూడెంట్స్ ఫుల్ షర్ట్స్ వేసుకోవాల్సిందే

వర్షాకాలం(Monsoon) కావడంతో ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. అంటు వ్యాధుల్ని(Viral Infections) అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి