• Home » Yogi Adityanath

Yogi Adityanath

Paper Leak case: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్‌పర్సన్‌ను తొలగించిన యోగి

Paper Leak case: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్‌పర్సన్‌ను తొలగించిన యోగి

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్‌పర్సన్‌ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించారు.

Yogi Cabinet Expansion: యోగి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...

Yogi Cabinet Expansion: యోగి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...

లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇందుకు ఈనెల 5వ తేదీ మంగళవారం ముహూర్తం ఖరారైనట్టు బీజేపీ వర్గాల సమాచారం. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆగ్రా పర్యటన నుంచి తిరిగి రాగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు.

Uttar Pradesh: త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ.. క్యాబినెట్‌లోకి ఆర్‌ఎల్డీ, ఓం ప్రకాశ్ ..?

Uttar Pradesh: త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ.. క్యాబినెట్‌లోకి ఆర్‌ఎల్డీ, ఓం ప్రకాశ్ ..?

త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ఓం ప్రకాశ్, ఎమ్మెల్యే దారా సింగ్‌కు మంత్రి పదవీ వరించే అవకాశం ఉంది.

BJP: ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం.. కీలక విషయాలేంటంటే....

BJP: ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం.. కీలక విషయాలేంటంటే....

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

SP: సమాజ్‌వాదీ పార్టీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన చీఫ్ విప్ మనోజ్ పాండే

రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.

Lok Sabha Elections 2024: అక్కడ బీజేపీ నయా స్ట్రాటజీ.. కొన్ని స్థానాల్లో ముందుగా అభ్యర్థుల ప్రకటన

Lok Sabha Elections 2024: అక్కడ బీజేపీ నయా స్ట్రాటజీ.. కొన్ని స్థానాల్లో ముందుగా అభ్యర్థుల ప్రకటన

లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం కొత్త ఎత్తుగడ వేసింది.

Constable Recruitment Exam: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023 రద్దు.. ఆరు నెలల్లో మళ్లీ ఎగ్జామ్

Constable Recruitment Exam: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023 రద్దు.. ఆరు నెలల్లో మళ్లీ ఎగ్జామ్

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023ను రద్దు చేస్తూ యూపీ(UP) ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష అభ్యర్థులు నిరసన చేస్తూ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Exam: బిగ్ అలర్ట్.. కానిస్టేబుల్ పరీక్ష రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..

Exam: బిగ్ అలర్ట్.. కానిస్టేబుల్ పరీక్ష రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..

పేపర్ లీక్ కారణంగా ఉత్తర ప్రదేశ్‪లో నిర్వహించనున్న కానిస్టేబుల్ పరీక్ష రద్దు అయింది. మరో ఆరు నెలల్లో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Narendra Modi: రవిదాస్ జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. కాశీ ప్రజాప్రతినిధిగా అవి నా బాధ్యతలు అన్న మోదీ

Narendra Modi: రవిదాస్ జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. కాశీ ప్రజాప్రతినిధిగా అవి నా బాధ్యతలు అన్న మోదీ

వారణాసిలో సెయింట్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాజకీయ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు.

UP: రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్‌కు.. యోగీ నాయకత్వంపై మోదీ ప్రశంసలు

UP: రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్‌కు.. యోగీ నాయకత్వంపై మోదీ ప్రశంసలు

ఉత్తరప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు "రెడ్ టేప్" నుంచి "రెడ్ కార్పెట్‌" అనేలా మారాయని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి