• Home » YCP

YCP

Bhanu Prakash Reddy: అన్నీ తాడేపల్లి ప్యాలెస్‌తోనే లింక్.. త్వరలో శిక్ష తప్పదు: భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy: అన్నీ తాడేపల్లి ప్యాలెస్‌తోనే లింక్.. త్వరలో శిక్ష తప్పదు: భానుప్రకాశ్ రెడ్డి

వైసీపీపై భానుప్రకాశ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్‌డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.

సిమెంటు, స్టీలు సరఫరాకు  స్వస్తి

సిమెంటు, స్టీలు సరఫరాకు స్వస్తి

లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్‌కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది.

Minister Narayana: రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్

Minister Narayana: రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.

B.Tech Ravi: ఇరిగేషన్‌పై ఒక్క శాతం కూడా జ్ఞానం లేని అజ్ఞాని జగన్: బీటెక్ రవి

B.Tech Ravi: ఇరిగేషన్‌పై ఒక్క శాతం కూడా జ్ఞానం లేని అజ్ఞాని జగన్: బీటెక్ రవి

మాజీ సీఎం జగన్‌‌పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రాజెక్టుల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు..

TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.

Nara Lokesh: వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు లోకేష్ కీలక సూచనలు

Nara Lokesh: వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు లోకేష్ కీలక సూచనలు

అభివృద్ధి - సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ కుట్రలను పార్లమెంట్ వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు..

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం  - ఇద్దరికి గాయాలు

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం - ఇద్దరికి గాయాలు

జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Ananthapuram News: ఏంటప్పా.. ఈ రప్పా.. రప్పా..?

Ananthapuram News: ఏంటప్పా.. ఈ రప్పా.. రప్పా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి