Home » Yashasvi Jaiswal
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటు జట్టు కెప్టెన్గా, అటు బ్యాటర్గా సత్తా చాటుతున్నాడు. తన నాయకత్వ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందిచడంతోపాటు బ్యాటుతోనూ టీంకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్బాల్ వ్యూహం అంటూ భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 90కి పైగా సగటుతో పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరి నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీస్ షార్ట్ లిస్ట్ జాబితాలో జైస్వాల్కు చోటుదక్కింది.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. 22 ఏళ్ల వయసులోనే రికార్డులన్నింటిని బద్దలుకొడుతున్నాడు. వరుస డబుల్ సెంచరీలతో సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నాడు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్తో సిరీస్లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 3 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. 727 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 22 ఏళ్ల జైస్వాల్ చెలరేగుతున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 93 సగటుతో 655 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన జైస్వాల్ 600కుపైగా పరుగులు సాధించాడు.
టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్లో అత్యధికంగా 600కుపైగా పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ ఈ సిరీస్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో ఈ సిరీస్లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.