• Home » Yanamala RamaKrishnudu

Yanamala RamaKrishnudu

Yanamala: పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు..

Yanamala: పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు..

అమరావతి: ఏపీ అసెంబ్లీ చరిత్రలో జగన్ రెడ్డి పాలనలో సభా విధానాలు, కార్యక్రమాలను నిర్వీర్యం చేసి నవ్వులు పూయించారని, ప్రజా ప్రయోజనాల కోసం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారని, పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...

Andhraradesh: దేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయి ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి (Yanamala Ramkrishnudu)ని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మర్యాదపూర్వకంగా కలిశారు.

Yanamala:ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలి

Yanamala:ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలి

సమాజంలో మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala RamaKrishnudu) పేర్కొన్నారు. ఆ తీర్పుకు అనుగుణంగానే కేబినెట్ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Yanamala: చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు

Yanamala: చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు

ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కూటమి గెలుపు తర్వాత యనమల తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమన్నారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నదానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.

 AP Elections 2024: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్: యనమల రామకృష్ణుడు

AP Elections 2024: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్: యనమల రామకృష్ణుడు

నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.

AP Elections: మేనిఫెస్టో అమలుపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సిద్ధమన్న యనమల

AP Elections: మేనిఫెస్టో అమలుపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సిద్ధమన్న యనమల

Andhrapradesh: పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని.. ఆదాయాన్ని పెంచుతామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రూ. 2-3 వేల కోట్లను ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు.

Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే

Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారంటూ మండిపడ్డారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను కూడా జగనే చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు.

Yanamala Ramakrishnudu: సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకేం చెప్తారు?

Yanamala Ramakrishnudu: సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకేం చెప్తారు?

సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హానీ జరిగినా.. దానికి జగన్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారన్నారు.

Yanamala Ramakrishnudu: జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది

Yanamala Ramakrishnudu: జగన్ ఆర్థిక అరాచకత్వం హద్దులు దాటింది

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి