• Home » Yadagirigutta

Yadagirigutta

Yadagirigutta: గుట్ట స్వర్ణ గోపురం ప్రారంభోత్సవం నేడు

Yadagirigutta: గుట్ట స్వర్ణ గోపురం ప్రారంభోత్సవం నేడు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు.

రేపు యాదగిరిగుట్టకు సీఎం

రేపు యాదగిరిగుట్టకు సీఎం

యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 గంటలకు ప్రధానాలయంలో స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో రేవంత్‌ పాల్గొంటారు.

Yadagirigutta: స్వర్ణ విమాన గోపురానికి ముహూర్తం ఖరారు

Yadagirigutta: స్వర్ణ విమాన గోపురానికి ముహూర్తం ఖరారు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.

Yadagirigutta: 48 రోజుల్లో రూ. 4.17కోట్ల ఆదాయం

Yadagirigutta: 48 రోజుల్లో రూ. 4.17కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 48 రోజుల్లో రూ.4.17కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

High Court: సీనియారిటీ దైవాధీనం..!

High Court: సీనియారిటీ దైవాధీనం..!

దేవాదాయ శాఖలో సీనియారిటీ వ్యవహారం దైవాధీనంగా మారింది. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలిచ్చి 9 నెలలైనా.. సీనియారిటీని ఖరారు చేసేవారే కరువయ్యారు.

Yadagirigutta: నమో నారసింహా..

Yadagirigutta: నమో నారసింహా..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం (స్వాతి) పురస్కరించుకుని గురువారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు.

Yadagirigutta: భక్తజన సంద్రం యాదాద్రి

Yadagirigutta: భక్తజన సంద్రం యాదాద్రి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి రోజు, ఆదివారంకావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

Yadagirigutta: కొండపై కోలాహలం

Yadagirigutta: కొండపై కోలాహలం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు సెలవు రోజూ కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Yadagirigutta: గుట్టలో స్వర్ణ తాపడం పనులకు శ్రీకారం

Yadagirigutta: గుట్టలో స్వర్ణ తాపడం పనులకు శ్రీకారం

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రం ఆది వారం భక్తజనసంద్రమైం ది. వారాంతపు సెలవు రోజు, కార్తీకమాసం కావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల సుమారు 40వేల మంది భక్తులు తరలివచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి