Home » Yadagirigutta
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 గంటలకు ప్రధానాలయంలో స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో రేవంత్ పాల్గొంటారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 48 రోజుల్లో రూ.4.17కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.
దేవాదాయ శాఖలో సీనియారిటీ వ్యవహారం దైవాధీనంగా మారింది. ఈ విషయమై హైకోర్టు ఆదేశాలిచ్చి 9 నెలలైనా.. సీనియారిటీని ఖరారు చేసేవారే కరువయ్యారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం (స్వాతి) పురస్కరించుకుని గురువారం గిరి ప్రదక్షిణ చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి రోజు, ఆదివారంకావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు సెలవు రోజూ కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రం ఆది వారం భక్తజనసంద్రమైం ది. వారాంతపు సెలవు రోజు, కార్తీకమాసం కావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల సుమారు 40వేల మంది భక్తులు తరలివచ్చారు.