Home » Wild Animals
బాగా అలసిపోయిన ఓ సింహం ఎండ వేడికి తాళలేక చివరకు ఓ చెట్టు కిందకు వెళ్తుంది. చెట్టు నీడలో సేదతీరుతుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి జింక కళేబరం పైనుంచి కిందపడడంతో చిరవకు ఏం జరిగిందో చూడండి..
ఓ పెద్ద పులి అడవి నుంచి స్థానిక పంట పొలాల్లోకి వచ్చింది. పులి రావడంతో అంతా భయాందోనలకు గురయ్యారు. చివరకు ఆ పులి ఇదే ప్రాంతంలోని చెరుకు పొలంలోకి వెళ్లింది. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి బైకుపై అటుగా వస్తూ దూరంగా ఆగిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఎలా పడిపోయిందో ఏమో గానీ.. ఓ పులి అనూహ్యంగా ఓ బావిలో పడిపోయింది. దాంతో పాటూ ఓ పంది కూడా అదే బావిలో పడిపోయింది. పందిని చూడగానే వెంటాడి వెంటాడి చంపేసే పులి.. తన పక్కనే పంది ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. చివరకు ఏం జరిగిందో చూడండి..
సాధారణంగా ఇంట్లోకి వెళ్లాలని తలుపు తీయగా.. లోపలి నుంచి పాములు బయటికి రావడం చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు ఇంటి సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు కూడా బయటికి వస్తుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ..
అడవిలో వేట కోసం ఎదురు చూస్తున్న సింహానికి దూరంగా గేదెల మంద కనిపిస్తుంది. ఇంకేముందీ గేదెల మంద కనిపించగానే.. వాటిలో ఒక దానిపై తన టార్గెట్ను ఫిక్స్ చేస్తుంది. తర్వాత ఒక్కసారిగా మందపై దూకి వాటిలో టార్గెట్ చేసిన గేదెపై దూకేస్తుంది. సింహం దాడితో..
నంద్యాల: శ్రీశైలం-సున్నిపెంట రోడ్డుమార్గంలో ముగ్గురి యువకులపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై శ్రీశైలానికి బయలుదేరాడు.
వేట కోసం తచ్చాడుతున్న సింహానికి దూరంగా పెద్ద పులి కనిపిస్తుంది. రెండూ ఎదురెదురు పడగానే ఒక్కసారిగా వాటి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆ రెండూ కలిసి తమ ముందు కాళ్లను పైకి లేపి మరీ ఒకదానికిపై మరొకటి పంజాలతో దాడి చేసుకుంటాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కలప కోసం అడవిలోకి వెళ్లిన తండ్రీకొడుకులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. వారిని రక్షించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఓ ఆడ సింహం అడవి మధ్యలోని దారిలో పడుకుని ఉంటుంది. ఇంతలో ఓ మగ సింహం దాన్ని గమనిస్తుంది. మెల్లగా వెళ్లి ఆడ సింహాన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని వద్దకు వెళ్తుంది. సమీపానికి వెళ్లగానే..
అడవిలో వేటకు వెళ్లిన సింహాలు వేచి చూస్తుంటాయి. ఇంతలో వాటికి హైనాలు కనిపిస్తాయి. అప్పటికే హైనాలు కూడా ఆకలితో ఉండడంతో చివరకు అవన్నీ కలిసి ఓ సింహాన్ని టార్గెట్ చేస్తాయి. మూకుమ్మడిగా దాడి చేసి సింహాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..