Home » Wife and Husband Relationship
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై అవసరమైతే కేసు పెట్టుకోవచ్చని ఓ భర్తకు కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టవచ్చని తెలిపింది.
గృహిణిగా ఉండడం, పిల్లలను చూసుకోవడం వంటి బాధ్యతలతో సాధారణంగా మహిళలు తమ కెరీర్ విషయంలో రాజీ పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టాక ఉద్యోగాలు మానేసే మహిళలు ఎంతో మంది ఉంటారు. భర్త లేదా అత్తమామల ఒత్తిడి వల్లే ఉద్యోగాలు మానేసే మహిళలు ఎంతో మంది ఉంటారు.
ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఇంటికొచ్చిన భర్తను పొట్టు పొట్టుగా కొట్టిందో భార్య. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ ఆగ్రహంతో రలిగిపోయిన ఆమె.. తన భర్తను ఇటుకతో కొట్టి తల పగలకొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రారం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ముద్దును చాలామంది మాట్లాడకూడని విషయంగా చూస్తారు. కానీ వైద్య శాస్త్రంలో ముద్దుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ముద్దు పెట్టుకోవడం వల్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని అంటారు. అయితే ఇప్పుడు 6 సెకెన్ల ముద్దు సూత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఒకరికొకరు దగ్గరగా కూర్చుని మాట్లాడుకోవాలి అంటే ఇప్పటి భార్యాభర్తలకు రాత్రి సమయమే సరైనది. భార్యాభర్తలిద్దరూ తమకు ఏకాంతంగా దొరికే రాత్రి సమయంలో 5 విషయాలు తప్పనిసరిగా మాట్లాడాలని , ఇలా మాట్లాడుకోవడం వల్ల ఒకరికొకరు మరింత దగ్గరవుతారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.
Chanakya Niti: జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో.. పెళ్లయిన తొలినాళ్లలో అది అంత సున్నితంగా ఉంటుంది. వివాహ సమయంలో ప్రమాణం చేసేటప్పుడు వధు వరులు ఏడు ప్రమాణాలు చేస్తారు. సుఖం, దుఃఖంలో ఒకరినొకరు తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. కానీ నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం..
Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి?
సమాజంలో రోజురోజుకి బంధాలు, అనుబంధాలు తెగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఒకరినొకరు హత్య చేసుకుంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రియుడి కోసం ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది.
భార్య స్త్రీ నిధి (కట్నం)పై భర్తకు హక్కు ఉండదని, ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పటికీ, భార్యకు తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఓ కేసుపై గురువారం విచారించిన ధర్మాసనం మహిళ కోల్పోయిన బంగారానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలకే కాదు.. పెద్ద గొడవలు వచ్చినా సరే.. వారి బంధం పదిలంగా ఉండాలంటే ఇద్దరిలో ఈ 5 అలవాట్లు ఉంటే చాలంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచే ఆ అలవాట్లు ఇవే..