Home » Water Polo
తనకల్లు, ఏప్రిల్ 29: మండలంలోని కొట్టువారి పల్లిలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ఆ గ్రామానికి చెందిన మహిళలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో గత మూడునెలలుగా తాగునీటి సమస్య నెలకొందన్నారు.
మాటలు చెప్పడమేగాని.. చేతల్లో చూపించలేదు. ఇందుకు ఉదాహరణ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రాజెక్టుల శంకుస్థాపలు. శిలా ఫలకాలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఎకరాకూ సాగునీరు ఇస్తామని ఊదరగొట్టారు. పొలాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన గొప్పలు చెప్పారు. కానీ చేతల్లో చూపలేదు. శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా...
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 25: మండలంలోని కొట్లపల్లి బీసీ కాలనీలో నీటి సమస్యను పరిస్కరించాలంటూ స్థానిక మహిళలు గురువారం గ్రామసచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాలనీకి చెందిన రాములమ్మ, లక్ష్మమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి, రామయ్య, బేల్దారి రామాంజి తదితరులు ఖాళీ బిందెలతో గ్రామసచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కొట్లపల్లి, సురగానిపల్లి గ్రామాలకు సంబంధించి మూడుబోర్లు ఉండగా అందులో ఒకటి మరమ్మతుకు గురైందన్నారు.
గుత్తిఆర్ఎస్లో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో గుత్తి ఆర్ఎస్లోని ఏడో వార్డు మహిళలు ఖాళీ బిందెలు తీసుకుని పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. మూడు నెలలుగా కొళాయిలకు...
పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన పైపులైన లీకేజీని పంచాయతీ సిబ్బం ది ఆదివారం అరికట్టా రు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న బోరు నుంచి గోరంట్లలోని ట్యాంక్కు నీరు సరఫరా చేసే పైపులైనకు మార్గమధ్యలో లీకేజీ ఏర్ప డింది. లీకేజీ నీటితో అక్కడ మురుగునీటి గుంట ఏర్ప డింది. ఆ మురుగునీరు మరలా పైప్లైన లోకి చేరి నీరు కలుషితమవుతోంది. ఈ విషయంపై ‘కొన్నాళ్లుగా నీటి వృథా’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆదివారం కథనం ప్రచురిత మైన విషయం విదితమే.
ఎండల తీవ్రతకు అడవుల్లో ఊట కుంటలు, చిన్న చిన్న వాగులు, అటవీశాఖ నిర్మించిన చెక్డ్యాంలు, కుంటలు ఎండిపోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న అటవీ జంతువులు దాహం దాహం అంటూ తాగునీటి కోసం పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం వన్యప్రాణుల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి.
ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటం లేదు. స్వెట్టర్లు, మఫ్లర్లు లేనిదే
సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి అనేక ఖనిజాలు కూడా శరీరంలో అవసరమవుతాయి. అటువంటి ఖనిజం లోపం ఉన్నట్లయితే, నీరు దాని లోపాన్ని తీరుస్తుంది.
ఈ సీసాలోని నీరు సాధారణ నీటి కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. పరిశుభ్రంగా ఉండటంతో పాటు అనేక రకాల మినరల్స్ కూడా దీనికి తోడయ్యాయి.