Home » Washington
కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్ని ప్రచురించారు.
అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసి, నాజీ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వైట్హౌ్సపై దాడికి పాల్పడినట్లు భారత సంతతికి చెందిన సాయి వర్షిత్ కందుల(20) అంగీకరించాడు.
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్కు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు.
పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్, నిషేధిత ఖలిస్థానీ వేర్పాటు సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు చెందిన ఉగ్రవాది గోల్డీబ్రార్ బతికే ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు.
గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాది గోల్డీ బ్రార్(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు.
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రలో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హస్తం ఉందని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనం పూర్తిగా అసమంజసమైనది..
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన అమెరికా పర్యటనలో ఒక ట్రక్కులో ప్రయాణించారు. అక్కడి ట్రక్ ఉద్యోగుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకూ 190 కిలోమీటర్ల మేరకు ఆయన ప్రయాణం సాగించారు.
ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భారతీయ జర్నలిస్టుపై (Indian Journalist) దాడి చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు..