• Home » Vizianagaram

Vizianagaram

YuvaGalam Sabha: యువగళం సభకు చంద్రబాబు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

YuvaGalam Sabha: యువగళం సభకు చంద్రబాబు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

Andhrapradesh: జిల్లాలో టీడీపీ నవగళం బహిరంగ సభ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

MS Raju: ఆ ముగ్గురి కలయికతో చీకటి సామ్రాజ్యానికి అంతం

MS Raju: ఆ ముగ్గురి కలయికతో చీకటి సామ్రాజ్యానికి అంతం

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌ల కలయికతో రాష్ట్రంలో చీకటి సామ్రాజ్యం అంతం కాబోతుందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు అన్నారు. నవగళం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందన్నారు.

YuvaGalam Sabha: మహానాడును తలపిస్తున్న నవశకం ప్రాంగణం.. దారులన్నీ పోల్లిపల్లి వైపే...

YuvaGalam Sabha: మహానాడును తలపిస్తున్న నవశకం ప్రాంగణం.. దారులన్నీ పోల్లిపల్లి వైపే...

Andhrapradesh: యువగళం ముగింపు సభ ప్రాంగణం మహానాడును తలపిస్తోంది. యువగళం జైత్రయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం సభకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. నవశకం బహిరంగసభ ప్రాంగణం తెలుగుదేశం పార్టీ పెద్దపండుగ మహానాడు తలపిస్తోంది.

YuvaGalam: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు

YuvaGalam: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు

Andhrapradesh: యువగళం ముగింపు సభకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లలో అనూహ్య జాప్యం నెలకొంది.

Yuvagalam: మొదటిసారి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Yuvagalam: మొదటిసారి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరగనున్న యువగళం సభకు తొలిసారిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఓకే వేధికపై కనిపించబోతున్నారు.

Vizianagaram Dist.: పోలిపల్లిలో నేడే టీడీపీ యువగళం విజయోత్సవ సభ

Vizianagaram Dist.: పోలిపల్లిలో నేడే టీడీపీ యువగళం విజయోత్సవ సభ

విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది.

 Yuvagalam: యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

Yuvagalam: యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు

ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

అమరావతి: కార్తీకమాసం ముగియడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ విశాఖ హోల్‌ సేల్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

DRM Saurabh Prasad : రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం

DRM Saurabh Prasad : రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం

జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని వాల్తేర్ రైల్వే డీఆర్ఎమ్ సౌరబ్ ప్రసాద్ ( Walther Railway DRM Saurabh Prasad ) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి