• Home » Vizianagaram

Vizianagaram

Kalavenkatrao: లోకేష్ పాదయాత్రకు ఎందుకు భయపడుతున్నారు?

Kalavenkatrao: లోకేష్ పాదయాత్రకు ఎందుకు భయపడుతున్నారు?

‘‘జగన్ రెడ్డి ఎంతో బాగా పరిపాలన సాగుతుందని చెబుతున్న మీరు లోకేష్ పాదయాత్రకి ఎందుకు భయపడుతున్నారు’’

పాఠశాలకు సక్రమంగా వెళ్లని బాలిక.. చివరకు నిలదీయగా.. హెచ్ఎం గురించి ఆమె చెప్పింది విని..

పాఠశాలకు సక్రమంగా వెళ్లని బాలిక.. చివరకు నిలదీయగా.. హెచ్ఎం గురించి ఆమె చెప్పింది విని..

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకంగా ప్రవర్తించాడు. 11 ఏళ్ల చిన్నారిని నాలుగు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఎవరికి చెబితే ఏమంటారోనన్న భయంతో ఆ బాలిక..

ఏకలవ్య..ఇదేందయ్యా!

ఏకలవ్య..ఇదేందయ్యా!

ఏకలవ్య పాఠశాలలు.. మంజూరై దశాబ్దకాలం సమీపిస్తోంది. కానీ పాఠశాల భవన నిర్మాణ పనులు మాత్రం కొలిక్కి రాలేదు. మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగి ఆర్థిక భారమవుతున్నాయే తప్ప.. కొత్త భవనాల నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. మారు మూల గిరిజన ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించేందుకు 2017-18లో కేంద్ర ప్రభుత్వం పాచిపెంట మండలానికి ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది.

AP News: బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ

AP News: బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ

జిల్లాలోని బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ నిర్వహించారు.

నేను  కదలా..

నేను కదలా..

ఈ ఫొటోలో కనిపిస్తున్నది పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన చెత్త తరలించే వాహనం.

Chandrababu: జగన్‌ పాలనపై జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది

Chandrababu: జగన్‌ పాలనపై జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది

Vijayanagaram: జగన్‌ ప్రభుత్వం (CM Jagan)పై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం కోట కూడలిలో చంద్రబాబు

TDP: ఎమ్మెల్సీ శత్రుచర్లను మందలించిన చంద్రబాబు

TDP: ఎమ్మెల్సీ శత్రుచర్లను మందలించిన చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజును ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మందలించారు.

AP News: 22 నుంచి చంద్రబాబు పర్యటన

AP News: 22 నుంచి చంద్రబాబు పర్యటన

Vijayanagaram: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల సమావేశమై జనసమీకరణపై

TDP Leader: వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

TDP Leader: వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ జిల్లాలోని గణపతినగరం నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు

Chandrababu Tour: విజయనగరంలో చంద్రబాబు పర్యటన ఖరారు

Chandrababu Tour: విజయనగరంలో చంద్రబాబు పర్యటన ఖరారు

ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఖరారైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి