Home » Viveka Murder Case
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్పై విచారణ నేడు ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ కొనసాగుతోంది.
ఎంపీ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ అనంతరం అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) ఎన్నో మలుపులు, మరెన్నో కొత్త కోణాలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ఊహించని మలుపులు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) విచారణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. వివేకా కేవలం ఒక మాజీ మంత్రి మాత్రమే..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలపై ఆనాడు స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు...
వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.