• Home » Visakhapatnam

Visakhapatnam

Cognizant IT Campus: ఏపీకి కాగ్నిజెంట్..

Cognizant IT Campus: ఏపీకి కాగ్నిజెంట్..

Cognizant IT Campus: ఏపీలో మరో ఐటీ దిగ్గజం కంపెనీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీకి తక్కువ ధరకే భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi: ఈనెల 20, 21న మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

CM Chandrababu Yoga Campaign: యోగాపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్: చంద్రబాబు

CM Chandrababu Yoga Campaign: యోగాపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్: చంద్రబాబు

CM Chandrababu Yoga Campaign: యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని.. కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. 120 శాతం లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు.

Trial Run: యోగాంధ్ర కార్యక్రమానికి ట్రయిల్ రన్

Trial Run: యోగాంధ్ర కార్యక్రమానికి ట్రయిల్ రన్

Yoga Andhra: ఈ నెల 21న (శనివారం) విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌తో పాటు, శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు గురువారం ట్రయిల్ రన్ నిర్వహించారు.

Minister Savita: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..

Minister Savita: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..

Yoga Day: విశాఖ నగరంలో ఈ నెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపిచ్చారు.

Sunny Bhayya: నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం

Sunny Bhayya: నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం

Sunny Bhayya: నెల రోజుల క్రితం చెన్నై ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ సన్నీ భయ్యా కనిపించకుండా పోయాడు. చెన్నై ఎయిర్‌పోర్టులో దిగగానే ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Yoga Event: రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత

Yoga Event: రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత

Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.

Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్

Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్

Encounter: మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం.

Yoga Event: విశాఖ బీచ్‌రోడ్డుపై పచ్చ తివాచీ

Yoga Event: విశాఖ బీచ్‌రోడ్డుపై పచ్చ తివాచీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌ రోడ్డుపై ఐదు లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించి గిన్నీస్‌ రికార్డు సాధించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Rainfall Alert: ఎట్టకేలకు కదిలిన నైరుతి

Rainfall Alert: ఎట్టకేలకు కదిలిన నైరుతి

సుమారు 19 రోజులపాటు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్ ఒడిశాలో పలు ప్రాంతాలు.. కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి