• Home » Visaka

Visaka

Visakha: ఇకపై రిషికేశ్‌ తపస్సులోనే ఉంటా: స్వరూపానందేంద్ర స్వామి..

Visakha: ఇకపై రిషికేశ్‌ తపస్సులోనే ఉంటా: స్వరూపానందేంద్ర స్వామి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్(X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి (Swaroopanandendra Swamy) కోరారు.

Karthika Masam: చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

Karthika Masam: చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.

AP News: మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు..

AP News: మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు..

విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Visakha: రుషి కొండ విధ్వంసం.. కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర..

Visakha: రుషి కొండ విధ్వంసం.. కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర..

రుషి కొండ ప్యాలెస్‌ నిర్మాణంలో భాగంగా రిసార్టును కూలగొట్టిన సమయంలో అప్పటి అధికారులు ఈ సామగ్రిని ఏం చేశారో వివరించే ఫైల్‌ ఏదీ అందుబాటులో లేదు. ఈ ఫర్నిచర్‌ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక ఫైల్‌ ఏపీటీడీసీ వద్ద ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అది మాయమైనట్లు తెలుస్తోంది.

తూర్పు మణిహారం విశాఖ

తూర్పు మణిహారం విశాఖ

తూర్పు తీరానికి మణిహారం విశాఖపట్నం. దేశ రక్షణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. శత్రువులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తోంది.

Rammohan Naidu: ఏపీలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర మంత్రి..

Rammohan Naidu: ఏపీలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర మంత్రి..

విశాఖ- విజయవాడ నగరాల మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని వల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చి ఫ్లైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.

AndhraPradesh: జగన్ ఆత్మబంధువుకి ఝలక్

AndhraPradesh: జగన్ ఆత్మబంధువుకి ఝలక్

ఈ ఎన్నికల ఫలితాలపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సైతం స్పందించారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవసరం చాలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. విశాఖలోని శారదాపీఠానికి నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు... ఉన్నతాధికారులు సైతం క్యూ కట్టారు. అయితే గతంలో విశాఖపట్నం నగర శివారులో ఈ శారదా పీఠం ఉండేది.

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

విశాఖ లాసన్స్‌బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.

Kodikatti Srinu: కోడి కత్తి పేరుతో జగన్ రాజకీయం

Kodikatti Srinu: కోడి కత్తి పేరుతో జగన్ రాజకీయం

విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచార‌ణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.

Lokesh: పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానున్న  లోకేష్

Lokesh: పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకానున్న లోకేష్

నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి