• Home » Visaka

Visaka

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు మూడు సంవత్సరాలపాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. వాటిని చూసి సీఎం చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

Ratnachal Express: రత్నచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పు

Ratnachal Express: రత్నచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పు

విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం రత్నచల్ ఎక్స్‌ప్రెస్ Ratnachal Express: రైలు విశాఖపట్నం బయలుదేరి వెళ్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.15 గంటలకు ఈ రైలు విశాఖపట్నం బయలుదేరుతోంది. అయితే..

APSRTC: పండగ లాంటి మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ..

APSRTC: పండగ లాంటి మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ..

సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈ పండగకు మాత్రం స్వగ్రామానికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి.

Tourism Development : విశాఖలో నేపాల్‌ కాన్సులేట్‌!

Tourism Development : విశాఖలో నేపాల్‌ కాన్సులేట్‌!

పర్యాటక అభివృద్ధిలో నేపాల్‌, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని నేపాల్‌ హై కమిషనర్‌ డాక్టర్‌ సురేందర్‌ తాపా పేర్కొన్నారు.

Visakha Steel Plant : విశాఖ ఉక్కుపై సానుకూలంగా కేంద్రం

Visakha Steel Plant : విశాఖ ఉక్కుపై సానుకూలంగా కేంద్రం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుపై కేంద్రం సానుకూలంగా ఉంది. కార్మికులు ఆందోళన చెందవద్దు’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Visakhapatnam : ‘సాగరమాల’లో రోజ్‌గార్‌ మేళా

Visakhapatnam : ‘సాగరమాల’లో రోజ్‌గార్‌ మేళా

విశాఖలోని సాగరమాల ఆడిటోరియంలో సోమవారం రోజ్‌గార్‌ మేళా జరిగింది.

Visakha: రుషికొండ భవనాల నిర్మాణం పిచ్చి పని: అశోక్ గజపతిరాజు ఆగ్రహం..

Visakha: రుషికొండ భవనాల నిర్మాణం పిచ్చి పని: అశోక్ గజపతిరాజు ఆగ్రహం..

సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై అధికారులతో విశాఖలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్, దేవదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొ్న్నారు.

Govt School : ఆ బడిలో ఒకే ఒక్కడు!

Govt School : ఆ బడిలో ఒకే ఒక్కడు!

అదో ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు ఎంతమంది అనుకుంటున్నారా?.. ఒకే ఒక్కడు!! మరో పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే!.

Ration Rice Export : విశాఖ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఎగుమతి..

Ration Rice Export : విశాఖ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఎగుమతి..

విశాఖ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి వ్యవహారంలో రెండు సంస్థలపై అధికారులు కేసులు నమోదుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి