Home » Vijayawada
Youth Fight: మద్యం మత్తులో బందర్ రోడ్డులో యువతీ యువకులు బాహాబాహీకి దిగారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు.
గుడివాడలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిరసనల మధ్యే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో..
Gudivada Flexi War: టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం హీటెక్కింది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు.
ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Police Arrest Thief: తాళం వేసిన గృహాలలో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా దాదాపు 11 దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు.
Vamsi Released: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్నారు.
ఏటా విద్యుత్ ప్రమాదాలు పెరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరగడం ఆందోళన కలిగిస్తోందని విద్యుత్ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్సౌధలో మంగళవారం నిర్వహించిన ‘‘విద్యుత్ భద్రతా దినం’’లో ఆమె మాట్లాడుతూ..
బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది.
Purandeswari: కూటమి పార్టీల భాగస్వామ్యంతో నేడు అధికారంలో ఉన్నాం. దీని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉంది.. వారికి నా ధన్యవాదాలు. స్వలాభపేక్ష అనేది నేను ఎప్పుడూ చూడలేదు, ఆశించలేదని ఎంపీ పురందేశ్వరి అన్నారు.
YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.