• Home » Vijayawada

Vijayawada

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: ఉద్యోగి రాసలీలలపై అధికారుల విచారణ..

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: ఉద్యోగి రాసలీలలపై అధికారుల విచారణ..

ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. రాసలీలల అధికారిపై విచారణ జరిపి.. ఆ నివేదిక ఎగ్జిక్యూటివ్ ఈడీ పద్మావతికి ఇచ్చారు. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నవారు.

Amaravati Re Launch: దారులన్నీ అమరావతి వైపే.. పెద్ద సంఖ్యలో జనం రాక

Amaravati Re Launch: దారులన్నీ అమరావతి వైపే.. పెద్ద సంఖ్యలో జనం రాక

Amaravati Re Launch: అమరావతి పున:ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే వందల బస్సుల్లో ప్రజలు అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

CM Chandrababu: ప్రధాని మోదీకి  మనఃపూర్వకంగా స్వాగతం..

CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం..

ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గన్నవరం విమానాశ్రయం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. 15 సెక్టార్లుగా బందోబస్తును అధికారులు విభజించారు. ఒక్కొక్క సెక్టార్‌కు ఎస్పీ, ఏ ఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్నారు.

Back from Pakistan: పాక్‌ నుంచి తిరిగొచ్చిన బెజవాడ కోడలు

Back from Pakistan: పాక్‌ నుంచి తిరిగొచ్చిన బెజవాడ కోడలు

పాక్‌కు వెళ్లిన విజయవాడ కోడలు మోనికా రజని, కుమార్తెతో కలిసి అటారీ సరిహద్దు గుండా తిరిగి భారత్‌ చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ వచ్చిన 70కి పైగా పాక్‌ మహిళలలో ఆమె ఒకరు

YS Sharmila: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..

YS Sharmila: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రానికి పదేళ్లుగా చేసిన మోసంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు.

దేవినేని కుమారుడి వివాహానికి సీఎం రేవంత్, మంత్రి లోకేష్

దేవినేని కుమారుడి వివాహానికి సీఎం రేవంత్, మంత్రి లోకేష్

Devineni Son Wedding: మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

CM Chandrababu: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

CM Chandrababu: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు.

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

విజయవాడ ఎయిర్‌పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

BJP: వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా

BJP: వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా

పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు

పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్‌లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి