• Home » Vijayawada

Vijayawada

Minister Lokesh: పేద‌ల పాలిట వ‌రమైన ఆర్డీటీ సేవ‌లు ఆగ‌వు..

Minister Lokesh: పేద‌ల పాలిట వ‌రమైన ఆర్డీటీ సేవ‌లు ఆగ‌వు..

Minister Lokesh: విద్య‌, వైద్య‌, విజ్ఞాన‌, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేద‌ల అభ్యున్న‌తికి కృషి చేస్తున్నామని విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల

Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల

Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Satavahana College: ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం

Satavahana College: ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం

Satavahana College: విజయవాడలో శాతవాహన కాలేజ్ నేలమట్టం అవడం తీవ్ర కలకలం రేపుతోంది. కోర్టులో వివాదం నడుస్తుండగానే రాత్రికి రాత్రే బోయపాటి వర్గీయులు కాలేజీని నేలకూల్చారు.

PSR Remand:  పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

PSR Remand: పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

PSR Remand: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పీఎస్సార్‌ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Minister Gummidi Sandhyarani: ఏపీలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్స్ స్టవ్‌లు..

Minister Gummidi Sandhyarani: ఏపీలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్స్ స్టవ్‌లు..

Minister Gummidi Sandhyarani: మినీ అంగన్‌వాడీలను పూర్తి స్థాయి అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజూ గుడ్డు, పాలు అందిస్తున్నామని అన్నారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని మంత్రి తెలిపారు.

 MP Kesineni Sivanath: సుపరిపాలన 4 ఏళ్లు కొనసాగాలి

MP Kesineni Sivanath: సుపరిపాలన 4 ఏళ్లు కొనసాగాలి

Kutami Leaders: ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని కూటమి నేతలు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

TDP vs YCP: ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు

TDP vs YCP: ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు

TDP vs YCP: 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనను ఓర్పుతో భరించిన ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పారు. వైసీపీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ప్రజల్లో నిగూఢంగా దాగున్న వ్యతిరేకత బద్దలైంది. అది 2024 జూన్‌ 4న ఎన్నికల ఫలితాల రోజున వెల్లడైంది.

AP Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు మరోసారి బిగ్ షాక్

AP Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు మరోసారి బిగ్ షాక్

AP Liquor Scam: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో నిందితులకు మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. ఈ కేసులో ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 PSR Medical Examination: పీఎస్ఆర్‌కు మళ్లీ వైద్య పరీక్షలు

PSR Medical Examination: పీఎస్ఆర్‌కు మళ్లీ వైద్య పరీక్షలు

గ్రూపు-1 పరీక్ష పేపర్లు మూల్యాంకనంలో అవకతవకలకు సంబంధించిన కేసులో రిమాండ్ ఖైదీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించబడ్డారు. వైద్యుల సూచన మేరకు మళ్లీ మరొకసారి వైద్య పరీక్షలు చేయనున్నట్టు తెలియజేశారు.

Chairman Pasupuleti Hariprasad: హస్తకళాకారుల ఉన్నతికి కృషి చేస్తా..

Chairman Pasupuleti Hariprasad: హస్తకళాకారుల ఉన్నతికి కృషి చేస్తా..

ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) కొత్త చైర్మన్‌గా పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హస్తకళాకారుల ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి