Home » Vijayawada News
‘‘భాషాభివృద్ధికి పాటుపడే పాలకులకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి.
విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్తున్న బస్సులు అనేది అక్కడే. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు వచ్చే బస్సులు మలుపు తిరిగేది ఇక్కడే. జాతీయ రహదారికి ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు..
దొంగలందరి టార్గెట్.. దోపిడీనే. ఇళ్లలో చోరీ చేసినా.. పబ్లిక్ ట్రాన్స్పోర్టుల్లో చోరీలకు పాల్పడినా.. పెద్ద పెద్ద బ్యాంకులు కొల్లగొట్టినా.. టార్గెట్ మాత్రం డబ్బు, బంగారం, విలువైన వస్తువులే. దొంగలందరూ దొంగతనం చేస్తారు. కానీ, ఆ దొంగల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒక్కోడు ఒక్కోరకంగా దోపిడీలకు పాల్పడుతుంటాడు. తాజాగా విజయవాడలో పట్టుబడిన దొంగ చోరీ చేసే విధానం తెలిస్తే అవాక్కవుతారు..
క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. బుధవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు(Angaluru)లో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసు విచారణ మంగళవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్ణయించింది
మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానీని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
లయోలా కాలేజీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై మార్నింగ్ వాకర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వారి చేపట్టిన నిరసన శనివారం మూడో రోజుకు చేరుకొంది.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన విజయవాడలో ప్రభుత్వం తేనీటి విందు..