Home » Vijayasai Reddy
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచిన ఎంపీ విజయసాయిరెడ్డి నేడు మాత్రం ఆయన ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు.
విజయసాయి రెడ్డి (#VijayasaiReddy), నందమూరి బాలకృష్ణ (#NandamuriBalakrishna) కలుస్తున్నారు మరోసారి.
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈమధ్య వూరికే ఉండటం లేదు, ఎప్పుడూ ఎదో ఒక వార్తల్లో ఉంటూ ఉంటాడు. టీవీ లోకి వచ్చి మాట్లాడటమో, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే చేస్తూ ఉంటాడు. అవేమీ లేకుండా ఉంటే, తన సాంఘీక మాధ్యమాల్లో ఎదో ఒక వివాదాస్పద మాటలు రాయడం లాంటివి చేసి వార్తల్లో ఉంటూ ఉంటాడు.
నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna). ప్రస్తుతం ఈ పేరు తలుచుకుంటేనే దు:ఖం ఉబికివస్తున్న పరిస్థితి. ఈ ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ (Okato Number Kurradu) ఇక లేడు, తిరిగి రాడనే వార్తను..
తారకరత్న (Tarakaratna) భార్య, పిల్లల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) తెలిపారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (VijayaSai Reddy) బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Bangalore Narayana Hrudayalaya) హాస్పిటల్కు వెళ్లారు. గుండెపోటు కారణంగా చికిత్స పొందుతున్న..
సినీ నటుడు తారకరత్న (Tarakaratna) నివాసానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆయన భౌతికకాయానికి పుష్ప గుచ్ఛములుంచి నివాళులర్పించారు.
కోడి కత్తి కోణంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.
సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు. ‘‘ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్రం అఫిడవిట్ వేసింది.
ఏపీ రాజధానిపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.