• Home » Videos

Videos

చంద్రబాబు విజన్‌కి బిల్ గేట్స్ ఫిదా

చంద్రబాబు విజన్‌కి బిల్ గేట్స్ ఫిదా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడుగు పెట్టిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్.. ఏపీ సర్కార్ హైటెక్ పాలనను చూసి ఫిదా అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి అమరావతి నిర్మాణం వరకు చంద్రబాబు విజన్‌ చూసి గేట్స్ మురిసిపోయారు.

మహాదేవుడి పాటకి భక్తులతో కలిసి సద్గురు డ్యాన్స్..

మహాదేవుడి పాటకి భక్తులతో కలిసి సద్గురు డ్యాన్స్..

కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక గురువు సద్దురు జగ్గీ వాసుదేవ్ భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.

రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

రౌడీషీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేశాయి. విజయవాడలో రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు.

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

మహా శివరాత్రి సందర్భంగా ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన నిర్వహించగా.. వారు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

తిరుపతి లడ్డూను గుర్తు చేస్తున్న శ్రీశైలం లడ్డు..

తిరుపతి లడ్డూను గుర్తు చేస్తున్న శ్రీశైలం లడ్డు..

శ్రీశైలం మల్లన్న మహాప్రసాదం మహా అద్భుతం. లక్షల మంది భక్తులు శివనామ స్మరణతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే..

అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్

అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూలు చేసినట్లు అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.

మాదాపూర్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ

మాదాపూర్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి.. ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మనదేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది

రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!.

రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్దకు తాము వెళ్లమని.. వాళ్లే తమ వద్దకు వస్తారని ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి