• Home » Vemireddy Prabhakar Reddy

Vemireddy Prabhakar Reddy

TDP:  భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాం:  వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది

TDP: భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాం: వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది

నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్‌ఆర్‌కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?

నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.

AP Elections: కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడ పుట్టింది

AP Elections: కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడ పుట్టింది

కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడపుట్టిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎక్కడికి పోయినా ఇదే జనం తమ సభలకు తరలి వస్తున్నారన్నారు. జగన్ పనైపోయిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. అయితే వైయస్ జగన్ దోచుకోవాల్సింది దోచుకున్నానని.. దాచుకోవాల్సింది దాచుకున్నానని చేతులెత్తేశాడంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.

AP Elections: కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నామినేషన్

AP Elections: కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నామినేషన్

Andhrapradesh: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.

Jaya Jayosthu: చంద్రబాబు దంపతులకు పురాణపండ గ్రంధంతో ‘జయ జయోస్తు’ పలికిన వేమిరెడ్డి దంపతులు

Jaya Jayosthu: చంద్రబాబు దంపతులకు పురాణపండ గ్రంధంతో ‘జయ జయోస్తు’ పలికిన వేమిరెడ్డి దంపతులు

‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరు‌లో తెరలేచినట్లైంది

Big Shock: నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్..!

Big Shock: నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్..!

నెల్లూరు: జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం మరి కాసేపట్లో రాజీనామా ప్రకటన చేయునున్నట్లు సమాచారం.

YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?

YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?

AP Elections 2024: విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి...

Chandrababu: ఇది ఆరంభం మాత్రమే.. జగన్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

Chandrababu: ఇది ఆరంభం మాత్రమే.. జగన్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

AP Politics: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్‌... టీడీపీలోకి వేమిరెడ్డి

AP Politics: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్‌... టీడీపీలోకి వేమిరెడ్డి

Andhrapradesh: ఎన్నికల ముందు అధికార పార్టీ వైఎస్సార్సీపీకి జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలో చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు.

Chandrababu: మనమంతా బానిసలం.. జగన్ రాజు.. ప్రశ్నిస్తే వేధిస్తారు

Chandrababu: మనమంతా బానిసలం.. జగన్ రాజు.. ప్రశ్నిస్తే వేధిస్తారు

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి