• Home » Vasantha Venkata Krishna Prasad

Vasantha Venkata Krishna Prasad

AP Elections: మైలవరంలో వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీపీ

AP Elections: మైలవరంలో వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీపీ

Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...

 AP Elections 2024: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్: యనమల రామకృష్ణుడు

AP Elections 2024: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్: యనమల రామకృష్ణుడు

నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.

AP Elections 2024: అక్కడ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్! అందరి దృష్టి ఆ సీటుపైనే..!

AP Elections 2024: అక్కడ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్! అందరి దృష్టి ఆ సీటుపైనే..!

రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరం నియోజకవర్గం మొదట్లో కమ్యునిస్టుల పాలనలో ఉండేది. అనంతరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం ఇది.

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.

AP Election 2024: మైలవరంలో కీలక పరిణామం.. చేతులు కలిపిన దేవినేని ఉమ, వసంత కృష్ట ప్రసాద్

AP Election 2024: మైలవరంలో కీలక పరిణామం.. చేతులు కలిపిన దేవినేని ఉమ, వసంత కృష్ట ప్రసాద్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు.

AP Politics:  మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.

AP Elections: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తరపున భార్య ముమ్మర ప్రచారం

AP Elections: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తరపున భార్య ముమ్మర ప్రచారం

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. న్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా ...

ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే..

ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే..

విజయవాడ: మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో గత రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

Vasantha..Yarlagadda:విజయవాడకు అటు ఇటు.. ఇద్దరిది ఒకటే దారి

నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.

Vasantha krishnaprasad: టీడీపీ ప్రస్థానంలో తెలుగు యువత దే కీలక భూమిక..

Vasantha krishnaprasad: టీడీపీ ప్రస్థానంలో తెలుగు యువత దే కీలక భూమిక..

Andhrapradesh: తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో తెలుగు యువతదే కీలక భూమిక అని కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మైలవరంలోని నూజివీడు రోడ్డు సి ఏం ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాధ్(చిన్ని ) కుమారుడు వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావాలంటే తెలుగు యువత ప్రముఖ పాత్ర పోషించాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి