Home » Vande Bharat Express
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలనే ఇష్టపడుతుంటారు. వందేభారత్, రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో రాత్రిపూట ప్రయాణం చేసేటపుడు ప్రయాణికులు కొన్ని నిబంధనలను పాటించాలి.
రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు(Vande Bharat Train) పట్టాలెక్కనుంది.
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ సామర్లకోట స్టేషన్కు హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఇక మీదట నేటి ( గురువారం) నుంచి సామర్లకోట స్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ‘వందేభారత్’ సెమి హైస్పీడ్ రైలు(Semi High Speed Train) ఆలస్యంగా పరుగులుతీసే అవకాశం కనిపి
రైల్వే ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే...
కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.
ఓ వ్యక్తి మూత్రం పోసేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. చూస్తుండగానే ఆ ట్రైన్ బయలుదేరడం, వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ తర్వాత సాయం చేయాలంటూ ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసుల సాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దాదాపు ఆరు వేల రూపాయల నష్టం జరిగింది.
చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య వందే భారత్ రైలు సేవలను ఆగస్టు 15వ తేదిలోగా ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ జ
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లోని బ్యాటరీ బాక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్లు రువ్విన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. గొరఖ్పూర్-లక్నో సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారంనాడు రాళ్లు విసిరారు. దీంతో రెండు కోచ్ల అద్దాలు దెబ్బతిన్నాయి.