Home » Vande Bharat Express
చెన్నై - తిరునల్వేలి మధ్య వందే భారత్ రైలు(Vande Bharat Train) ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. తమిళనాట
చెన్నై - తిరునల్వేలి మధ్య ఈనెల 24వ తేది నుంచి వందే భారత్ రైలు(Vande Bharat Train) ప్రారంభం కానుందని దక్షిణ రైల్వే జనరల్
త్వరలోనే పడక వసతితో ‘వందే భారత్’ రైళ్ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐసిఎఫ్ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.
బెంగళూరు-మదురై, బెంగళూరు-పుదుచ్చేరి(Bangalore-Madurai, Bangalore-Puducherry) మధ్య వందే భారత్ రైళ్లు
స్థానిక పెరంబూర్ సమీపంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు కైవసం చేసుకుంది.
రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు మంజూరైంది. పాలక్కాడ్ - దక్షిణ రైల్వేల మధ్య సంచరించనుంది. రెండు రోజుల క్రితం
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలనే ఇష్టపడుతుంటారు. వందేభారత్, రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో రాత్రిపూట ప్రయాణం చేసేటపుడు ప్రయాణికులు కొన్ని నిబంధనలను పాటించాలి.
రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు(Vande Bharat Train) పట్టాలెక్కనుంది.
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ సామర్లకోట స్టేషన్కు హాల్టింగ్ ఇవ్వడం జరిగింది. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఇక మీదట నేటి ( గురువారం) నుంచి సామర్లకోట స్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ‘వందేభారత్’ సెమి హైస్పీడ్ రైలు(Semi High Speed Train) ఆలస్యంగా పరుగులుతీసే అవకాశం కనిపి