Home » Vande Bharat Express
ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై ఎగ్మూర్ - నాగర్కోయిల్ మధ్య ప్రత్యేక వందే భారత్ రైళ్లు(Special Vande Bharat trains) నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
కోయంబత్తూర్-బెంగుళూరు(Koimbatore-Bangalore) మధ్య వందే భారత్ ట్రయల్ రన్ బుధవారం ఉదయం నిర్వహించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో నడుస్తున్నాయి.
పరిశ్రమల నగరం కోవై నుంచి బెంగళూరు మధ్య ఈ నెల 30న వందే భారత్ రైలు సేవలను ప్రధాని నరంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. దేశంలో మొట్టమొదటి వందే భారత్ రైలు(Vande Bharat Train) సేవలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.
సామాన్య ప్రజానీకం కోసం మరిన్ని సౌకర్యాలు, మరింత వేగంతో ప్రయాణించే ''అమృత్ భారత్ ఎక్స్ప్రెస్''ను భారత రైల్వే శరవేగంగా పట్టాల మీదుగా తీసుకువస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ఈ సరికొత్త ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై సెంట్రల్ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య వారాంతపు వందే భారత్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ
బెంగళూరు - చెన్నై(Bangalore - Chennai) నగరాల మధ్య మరో వందేభారత్ రైలు సోమవారం ప్రారంభమయింది.
బెంగళూరు సిటీ-ధార్వాడల మధ్య సంచరిస్తున్న వందేభారత్ రైలు(Vande Bharat train)ను బెళగావి వరకు విస్తరించారు. ఈ రైలుకు
చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య నడిచే వందే భారత్(Vande Bharat) రైలింజన్లో సాంకేతిలోపం తలెత్తడంతో గంట
శబరిమల ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ప్రత్యేక వందే భారత్ రైళ్లు నడపనున్నట్లు