• Home » Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat: వందే భారత్ ట్రైన్‌లోని ఆహారంలో బొద్దింక.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Vande Bharat: వందే భారత్ ట్రైన్‌లోని ఆహారంలో బొద్దింక.. వైరల్ అవుతున్న ఫొటోలు!

రైళ్లలో అందించే ఆహారం నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయి.

Vande Bharat Express: వందేభారత్ రైలులో సేమ్ సీన్ రిపీట్.. భోజనంలో బొద్దింక.. భారీ పెనాల్టీ

Vande Bharat Express: వందేభారత్ రైలులో సేమ్ సీన్ రిపీట్.. భోజనంలో బొద్దింక.. భారీ పెనాల్టీ

ప్రయాణికులకు ఉత్తమమైన, మెరుగైన సేవలు అందించేందుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. ఇది మాత్రం ఏదో ఒక ఫిర్యాదుతో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా.. ఈ రైలులో వడ్డించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి

Vande Bharat train: మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు

Vande Bharat train: మార్చి 27 వరకు చెన్నై-మైసూరు వందేభారత్‌ రైలు

చెన్నై - మైసూరు(Chennai - Mysore)ల మధ్య వారానికోసారి నడిచే వందేభారత్‌ స్పెషల్‌ రైలు సేవలను పొడిగిస్తూ నైరుతి రైల్వే నిర్ణయం తీసుకుంది.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోజనం డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికుల విజ్ఞప్తి..కారణమిదే

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోజనం డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికుల విజ్ఞప్తి..కారణమిదే

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైలులో ఇటివల కొంత మంది ప్రయాణికులు అసంతృప్తికి లోనయ్యారు. తమకు అందించిన ఆహారం పాడైపోయి దుర్వాసనతో ఉందని ఆ ప్రయాణికులు పేర్కొన్నారు.

Special Vande Bharat trains: ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు వస్తున్నాయ్..ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Special Vande Bharat trains: ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు వస్తున్నాయ్..ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు(Special Vande Bharat trains) నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Vande Bharat Train: కోవై-బెంగుళూరు వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌

Vande Bharat Train: కోవై-బెంగుళూరు వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌

కోయంబత్తూర్‌-బెంగుళూరు(Koimbatore-Bangalore) మధ్య వందే భారత్‌ ట్రయల్‌ రన్‌ బుధవారం ఉదయం నిర్వహించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పథకంలో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో నడుస్తున్నాయి.

Vande Bharat Train: వందేభారత్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Vande Bharat Train: వందేభారత్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

పరిశ్రమల నగరం కోవై నుంచి బెంగళూరు మధ్య ఈ నెల 30న వందే భారత్‌ రైలు సేవలను ప్రధాని నరంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. దేశంలో మొట్టమొదటి వందే భారత్‌ రైలు(Vande Bharat Train) సేవలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.

Amrit Bharat Express: వేగం, సౌకర్యం.. వెరసి 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌'

Amrit Bharat Express: వేగం, సౌకర్యం.. వెరసి 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌'

సామాన్య ప్రజానీకం కోసం మరిన్ని సౌకర్యాలు, మరింత వేగంతో ప్రయాణించే ''అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్''ను భారత రైల్వే శరవేగంగా పట్టాల మీదుగా తీసుకువస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Vande Bharat Trains: వారాంతపు వందే భారత్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Vande Bharat Trains: వారాంతపు వందే భారత్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై సెంట్రల్‌ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య వారాంతపు వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ

తాజా వార్తలు

మరిన్ని చదవండి