• Home » Uttarakhand

Uttarakhand

Tunnel Workers: కాసేపట్లో సొరంగం నుంచి బయటకు రానున్న 41 మంది కార్మికులు

Tunnel Workers: కాసేపట్లో సొరంగం నుంచి బయటకు రానున్న 41 మంది కార్మికులు

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 11వ రోజుకు చేరుకున్న రిస్క్యూ మిషన్ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

Uttarakashi: ఉత్తర కాశీ టన్నెల్ వద్ద 3 అంబులెన్స్‌లు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Uttarakashi: ఉత్తర కాశీ టన్నెల్ వద్ద 3 అంబులెన్స్‌లు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తర కాశీ టన్నెల్(Uttarakhashi Tunnel Collapse) లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3 అంబులెన్స్ లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.

Uttarkashi: సొరంగంలో చిక్కుకున్న వారి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. కార్మికులు ఎలా ఉన్నారంటే..?

Uttarkashi: సొరంగంలో చిక్కుకున్న వారి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. కార్మికులు ఎలా ఉన్నారంటే..?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కూలీలకు సంబంధించిన విజువల్స్ మొదటిసారి బయటకువచ్చాయి. సొరంగంలో మొత్తం 41 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్ ఘటన.. కార్మికులకు ఆహారం పంపే మార్గం సుగమం

Uttarakhand: ఉత్తరకాశీ టన్నెల్ ఘటన.. కార్మికులకు ఆహారం పంపే మార్గం సుగమం

క్షణ క్షణం ఆందోళన, ఉత్కంఠకు గురి చేస్తున్న ఉత్తర కాశీ టన్నెల్(Uttarkashi rescue) ఘటనలో ఊరటనిచ్చే విషయం చెప్పారు అధికారులు. కార్మికులకు ఫుడ్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేసిన 6 అంగుళాల పొడవైన పైపు వారు ఉన్న లోకేషన్ కి చేరుకుంది.

Uttarakhand: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు

Uttarakhand: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు

ఉత్తరాఖండ్(Uttarakhand)లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్(Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Uttarakhand: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అమెరికా డ్రిల్లింగ్ మిషన్

Uttarakhand: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అమెరికా డ్రిల్లింగ్ మిషన్

ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరంతో సహాయక చర్యలు చేపట్టారు.

Uttarakhand tunnel rescue: 70 గంటలు గడిచినా వీడని ఉత్కంఠ.. కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన

Uttarakhand tunnel rescue: 70 గంటలు గడిచినా వీడని ఉత్కంఠ.. కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన

ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రిస్క్యూ టీమ్‌లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది.

Uttarakhand: ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌‌లో చిక్కుకుపోయిన 36 మంది

Uttarakhand: ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌‌లో చిక్కుకుపోయిన 36 మంది

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది.

UCC: యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్టంగా ఉత్తరాఖండ్..

UCC: యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్టంగా ఉత్తరాఖండ్..

UCC: యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్(Uttarakhand) అవతరించనుంది. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్(Justice Ranjana Desai) నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌(Uniform Civil Code)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.

Harish Rawat: రోడ్డు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు.. హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు

Harish Rawat: రోడ్డు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు.. హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు

రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్(Uttarakhand) మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కి(Harish Rawat) గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ రావత్ మంగళవారం అర్ధరాత్రి హల్ద్వానీ నుంచి ఉదమ్ సింగ్ నగర్ లోని కాశీపుర్ కి కారులో బయల్దేరారు. బాజ్ పుర్ వద్దకు రాగానే రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి