• Home » Uttarakhand

Uttarakhand

Uttarakhand: అలకానంద నదిలో టెంపో పడి 14 మంది దుర్మరణం

Uttarakhand: అలకానంద నదిలో టెంపో పడి 14 మంది దుర్మరణం

ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తు్న్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్‌ జిల్లాలోని అలకానంద నదిలో పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది వరకూ గాయపడ్డారు.

Forest Workers Died: మంటలను ఆర్పేందుకు వెళ్లిన నలుగురు అటవీ సిబ్బంది సజీవదహనం..మరో నలుగురికి..

Forest Workers Died: మంటలను ఆర్పేందుకు వెళ్లిన నలుగురు అటవీ సిబ్బంది సజీవదహనం..మరో నలుగురికి..

ఉత్తరాఖండ్‌(Uttarakhand) అల్మోరా(Almora) బిన్సార్ అభయారణ్యంలో చెలరేగిన కార్చిచ్చు(fire accident) ఇంకా చల్లారడం లేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అడవులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అడవికి చేరుకున్నారు. ఆ క్రమంలో మంటలను ఆర్పేక్రమంలో అటవీ సిబ్బందిలో నలుగురు వ్యక్తులు మరణించారు.

Joshimath as Jyotirmath : జ్యోతిర్మఠ్‌గా మారిన జోషిమఠ్

Joshimath as Jyotirmath : జ్యోతిర్మఠ్‌గా మారిన జోషిమఠ్

ఉత్తరాఖండ్‌ లోని ఛమోలి జిల్లా జోషిమఠ్ తహసిల్‌ పేరు అధికారికంగా మారింది. జోషిమఠ్‌ ఇక నుంచి 'జ్యోతిర్మఠ్'గా పేరుమార్పు సంతరించుకుందని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు జ్యోతిర్మఠ్‌గానే ఈ పేరు వాడుకలో ఉండేది. క్రమంగా ఆ పేరు 'జోషిమఠ్'గా రూపాంతరం చెందింది.

Navya: అలకనంద సంగమ సీమలు  పంచ ప్రయాగలు

Navya: అలకనంద సంగమ సీమలు పంచ ప్రయాగలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చార్‌ధామ్‌ యాత్రకు ఏడాదిలో సుమారు ఆరు నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో భక్తులు తప్పనిసరిగా సందర్శించి, పవిత్రస్నానాలు ఆచరించే ప్రదేశాలు...

 Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో 56 మంది మృతి..కారణాలివే

Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో 56 మంది మృతి..కారణాలివే

మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌(uttarakhand)లోని చార్‌ధామ్‌ యాత్ర(Chardham Yatra)కు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది.

Kedarnath: గాలిలో హెలికాఫ్టర్ చక్కర్లు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ భక్తులు

Kedarnath: గాలిలో హెలికాఫ్టర్ చక్కర్లు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ భక్తులు

హెలికాఫ్టర్‌లో కేదార్‌నాథ్ బయలుదేరిన ఆరుగురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆరుగురు భక్తులు శుక్రవారం సిర్సా నుంచి కేధార్‌నాథ్‌కు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రిషికేష్‌‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.

Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.

Chief Judicial Magistrate of Pithorghar : నాణ్యత లోపించిన పతంజలి సోం పాపిడి

Chief Judicial Magistrate of Pithorghar : నాణ్యత లోపించిన పతంజలి సోం పాపిడి

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లో నాణ్యత లేని సోం పాపిడి విక్రయిస్తున్నందుకు పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌ సహా మరో ఇద్దరికి పితోర్‌ఘర్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శనివారం ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు.

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్‌నాథ్ ధామ్‌లకు చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి