• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: యాసంగి ధాన్యం సేకరణలో రికార్డు

Uttam: యాసంగి ధాన్యం సేకరణలో రికార్డు

ఈ ఏడాది యాసంగిలో వరి సిరులు కురుస్తున్నాయి. 60లక్షల ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు రోజూ 1.75 లక్షల నుంచి 2 లక్షల టన్నుల ధాన్యం కాంటా పెడుతున్నారు.

Uttam: కాళేశ్వరం బ్యారేజీలకు పరీక్షలు చేయించండి

Uttam: కాళేశ్వరం బ్యారేజీలకు పరీక్షలు చేయించండి

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎన్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కేంద్ర సంస్థలతో భూ సాంకేతిక(జియో టెక్నికల్‌), భూ భౌతిక(జియో ఫిజికల్‌) పరీక్షలను వెంటనే చేయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తడిసిన ధాన్యాన్నీ కొంటాం రైతులకు అండగా ఉంటాం

తడిసిన ధాన్యాన్నీ కొంటాం రైతులకు అండగా ఉంటాం

రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Krishna Water: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలి

Krishna Water: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలి

కృష్ణా జలాల్లో న్యాయమైన 70 శాతం వాటా సాధించేలా ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

Minister Uttam kumar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

Minister Uttam kumar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

తెలంగాణలో రబీ సీజన్‌లో 43 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై హరీశ్ రావు చేసిన విమర్శలు అసత్యమని స్పష్టం చేశారు.

Miss World Contestants: హైదరాబాద్‌ ఆతిథ్యం అదుర్స్‌

Miss World Contestants: హైదరాబాద్‌ ఆతిథ్యం అదుర్స్‌

తెలంగాణ రాష్ట్రం మిస్‌ వరల్డ్‌ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్‌ వరల్డ్‌ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్‌ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.

Sitarama Lift Irrigation: యుద్ధప్రాతిపదికన ‘సీతారామ’ పూర్తి చేస్తాం

Sitarama Lift Irrigation: యుద్ధప్రాతిపదికన ‘సీతారామ’ పూర్తి చేస్తాం

సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్‌ బ్యారేజీ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Uttam: ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా

Uttam: ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగి, ఆర్మీ తనను పిలిస్తే.. వెళ్లి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

Uttam Kumar Reddy: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సెల్యూట్‌: ఉత్తమ్‌

Uttam Kumar Reddy: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సెల్యూట్‌: ఉత్తమ్‌

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యమైందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి