• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: యాసంగి సన్నాలకూ రూ.500 బోనస్‌

Uttam: యాసంగి సన్నాలకూ రూ.500 బోనస్‌

యాసంగిలో పండిన సన్న రకం ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని, వానాకాలం తరహాలోనే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు మళ్లీ పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Harish Rao: మంత్రి ఉత్తమ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే!

Harish Rao: మంత్రి ఉత్తమ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే!

మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (ఎన్డీఎ్‌సఏ) ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్‌ చెప్పారు.

Uttam Kumar Reddy: కాళేశ్వరం బాధ్యుల్ని వదలం

Uttam Kumar Reddy: కాళేశ్వరం బాధ్యుల్ని వదలం

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కార కులెవ రైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అది మాజీ సీఎం కేసీఆర్‌ అయినా, మాజీ మంత్రి హరీశ్‌రావైనా, అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు.

Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు

Uttam Kumar Reddy: నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు

కేసీఆర్‌.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.

Uttam Kumar Reddy: సీతమ్మసాగర్‌కు కేంద్రం అనుమతిపై మంత్రి రియాక్షన్

Uttam Kumar Reddy: సీతమ్మసాగర్‌కు కేంద్రం అనుమతిపై మంత్రి రియాక్షన్

Uttam Kumar Reddy: కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతులకు బీఆర్‌ఎస్ ద్రోహం చేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తున్నామన్నారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా వర్కౌట్ చేస్తోందన్నారు.

Uttam: ఎన్‌డీఎస్‌ఏ నివేదికతో ప్రజల ముందు దోషిగా బీఆర్‌ఎస్‌!

Uttam: ఎన్‌డీఎస్‌ఏ నివేదికతో ప్రజల ముందు దోషిగా బీఆర్‌ఎస్‌!

కాళేశ్వరం లోపాల విషయంలో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక బీఆర్‌ఎ్‌సను ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

TG News: నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో గందరగోళం

TG News: నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో గందరగోళం

Rythu Mahotsava Sabha: నిజామాబాద్‌లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్‌ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Uttam Kumar Reddy: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం

Uttam Kumar Reddy: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం

స్కిల్స్‌ యూనివర్సిటీ, ఫ్యూచర్‌ సిటీతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Uttam: చిత్తశుద్ధి చాటుకున్నాం..

Uttam: చిత్తశుద్ధి చాటుకున్నాం..

కాంగ్రెస్‌ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి