Home » Uppal
వన్డే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నేటి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు. ‘‘1200 మంది పోలీసులతో బందోబస్తు
మంత్రి కేటీఆర్(Minister KTR)కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి(MLA Beti Subhash Reddy) ఝలక్ ఇచ్చారు. ఉప్పల్ భగాయత్లో మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరు కాలేదు.
హైదరాబాద్: ఉప్పల్లో ఉప్పు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరాణాషాపు ముందు ఉంచిన ఉప్పు బస్తాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఉప్పల్ సత్యానగర్ కాలనీలో ఓ కిరాణా షాపు ముందు ఉంచిన ఉప్పు బస్తాలను అర్ధరాత్రి సమయంలో..
ఉప్పల్ స్టేడియంలో వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్(World Cup warm-up match) నిర్వహణపై గందరగోళం నెలకొంది.29వ తేదీన ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో పాకిస్థాన్ Vs న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.28వ తేదీన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీతో భద్రత ఇవ్వలేమని హెచ్సీఏ (HCA)కు పోలీసులు తెలిపారు.
ఉప్పల్ టికెట్ (Uppal Ticket) దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy).. నియోజకవర్గ నేతలు, అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటన్నరపైగా భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చించారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి.! కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్.. గెలుపు వ్యూహాల్లో ఉన్నారు...
అక్టోబర్ 6న పాకిస్థాన్-నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్-నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్లు ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. దీంతో వరుస రోజుల్లో మ్యాచ్ల నిర్వహణకు సెక్యూరిటీ కల్పించేందుకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్సీఏ దృష్టి తీసుకెళ్లారు. కానీ టోర్నీ షెడ్యూల్ మార్చాలంటే ఇతర క్రికెట్ క్లబ్లతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. దీంతో ఉప్పల్లో షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నాయి.
వన్డే వరల్డ్క్ప(ODI World Cup)లో భాగంగా హైదరాబాద్లో వరుసగా రెండు మ్యాచ్ల నిర్వహణకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలపై హెచ్సీఏ(HCA) ఆందోళన చెందుతోంది.
ప్రపంచకప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నప్పటికీ టీమిండియాకు మాత్రం ఒక మ్యాచ్ కూడా లేదు. లీగ్ స్టేజ్లో భారత జట్టు 9 మ్యాచ్లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం లేదు.
హైదరాబాద్: ఉప్పల్ రింగ్ రోడ్డులో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉప్పల్ పర్యటనకువచ్చిన మంత్రి కేటీఆర్ గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్తోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.