• Home » UNO

UNO

Boat Sinks: మునిగిన పడవ.. 49 మంది మృతి, 140 మంది గల్లంతు

Boat Sinks: మునిగిన పడవ.. 49 మంది మృతి, 140 మంది గల్లంతు

యెమెన్‌(Yemens)లో ఘోర విషాదం చోటుచోసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా(boat sinks) పడటంతో 49 మంది మృత్యువాత చెందగా, 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా వెళుతుండగా సోమవారం సాయంత్రం యెమెన్ దక్షిణ తీరంలో పడవ మునిగిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..

Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..

భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

 Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు

భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.

Food Crises: ఆహార సంక్షోభంపై సంచలన నివేదిక.. వీరిపైనే ఎక్కువ ప్రభావం

Food Crises: ఆహార సంక్షోభంపై సంచలన నివేదిక.. వీరిపైనే ఎక్కువ ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.

World Happiness Report 2024: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మళ్లీ అదే దేశం..వరుసగా ఏడోసారి

World Happiness Report 2024: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మళ్లీ అదే దేశం..వరుసగా ఏడోసారి

వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.

Israel Gaza war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం

Israel Gaza war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.

USA: ఆకాశంలో ఎగిరే వస్తువు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

USA: ఆకాశంలో ఎగిరే వస్తువు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఆకాశంలో గుర్తుతెలియని వస్తువొకటి ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. సినీ నిర్మాత జెరెమీ కార్బెల్ ఎక్స్(X Twitter) అకౌంట్ లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

UN:భారత్‌లో 2025 నాటికి భూగర్భ జలాలు తగ్గుతాయి.. ఐరాస నివేదికలో ఆందోళనకర విషయాలు

UN:భారత్‌లో 2025 నాటికి భూగర్భ జలాలు తగ్గుతాయి.. ఐరాస నివేదికలో ఆందోళనకర విషయాలు

భారత్ లో 2025నాటికి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఐక్యరాజ్మసమితి(UNO) నివేదిక వెల్లడించింది. "ఇంటర్‌కనెక్టడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023" పేరుతో.. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ (UNU-EHS) ప్రచురించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 70 శాతం భూగర్భ జలాలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు.

India:ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ప్రాణ నష్టంపై భారత్ ఆందోళన

India:ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ప్రాణ నష్టంపై భారత్ ఆందోళన

ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్(India) ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి(UN) భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు

Hamas Israel conflict : ఐరాస క్యాంపస్‌ లూటీ... మార్చురీలో స్థలం లేక..

Hamas Israel conflict : ఐరాస క్యాంపస్‌ లూటీ... మార్చురీలో స్థలం లేక..

గాజాలోని ఐక్య రాజ్య సమితి(ఐరాస) క్యాంప్‌సను హమాస్‌ ఉగ్రవాదులు లూటీ చేశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి