• Home » Uddhav Thackeray

Uddhav Thackeray

I.N.D.I.A. alliance meet: 'ఇండియా' కూటమి సమావేశానికి ఉద్ధవ్ దూరం..

I.N.D.I.A. alliance meet: 'ఇండియా' కూటమి సమావేశానికి ఉద్ధవ్ దూరం..

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించేందుకు 'ఇండియా' కూటమి బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే హాజరు కావడం లేదు.

Maharashtra: బీజేపీ నేత సంచలనం: థాకరే అవినీతి బయట పెట్టాలని ఆదేశం

Maharashtra: బీజేపీ నేత సంచలనం: థాకరే అవినీతి బయట పెట్టాలని ఆదేశం

మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాకరే అవినీతి వివరాలు బయటపెట్టాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించిందని బాంబ్ పేల్చారు. తనకు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారని.. తొలుత ససేమిరా అన్నానని గుర్తుచేశారు.

INDIA bloc Maha Rally: ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: ఉద్ధవ్

INDIA bloc Maha Rally: ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదం: ఉద్ధవ్

బీజేపీ నేతలను ''దోపిడీదారులు''గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అభివర్ణించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క.. ఏ పార్టీ ఎన్ని చోట్ల అంటే..?

Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క.. ఏ పార్టీ ఎన్ని చోట్ల అంటే..?

మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య లోక్ సభ సీట్ల లెక్క కుదిరింది. శివసేన (యూబీటీ) 21 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 9 చోట్ల బరిలోకి దిగనుంది.

Uddhav Tackeray: ప్రజాస్వామ్యం ఖూనీ .. సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఉద్ధవ్

Uddhav Tackeray: ప్రజాస్వామ్యం ఖూనీ .. సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఉద్ధవ్

శివసేన వర్గాల మధ్య 2022లో తలెత్తిన వివాదంలో ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనే నిజమైన శివసేన అంటూ మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ తన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు.

Maharashtra: శివసేన చీఫ్ ఆయనే...స్పీకర్ సంచలన నిర్ణయం

Maharashtra: శివసేన చీఫ్ ఆయనే...స్పీకర్ సంచలన నిర్ణయం

దాదాపు 18 నెలలుగా స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేనకు లేదని తేల్చిచెప్పారు.

Shinde-Narwekar meeting: స్పీకర్ నిర్వాకంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

Shinde-Narwekar meeting: స్పీకర్ నిర్వాకంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన తీర్పు వెలువరించడానికి ముందే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం కన్నెర్ర చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Ram Mandir: రామ మందిర ఆహ్వానంపై వివాదం.. వారికి ఆచార్య సత్యేంద్ర స్ట్రాంగ్ కౌంటర్

Ram Mandir: రామ మందిర ఆహ్వానంపై వివాదం.. వారికి ఆచార్య సత్యేంద్ర స్ట్రాంగ్ కౌంటర్

జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతుండగా..

Ayodhya: అయోధ్య వెళ్లడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు: ఉద్ధవ్ థాకరే

Ayodhya: అయోధ్య వెళ్లడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు: ఉద్ధవ్ థాకరే

జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి తనకు ఇంతవరకూ ఆహ్వానం అందలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శనివారంనాడు తెలిపారు. రామలల్లా ప్రతి ఒక్కరికి చెందిన వాడని, లాంఛనపూర్వక ఆహ్వానం తనకు అవసరం లేదని, తన మనసుసు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు యూపీలోని ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.

Uddhav Shiv sena: సింహభాగం సీట్లు మాకేనంటున్న శివసేన.. డిఫెన్స్‌లో కాంగ్రెస్..!

Uddhav Shiv sena: సింహభాగం సీట్లు మాకేనంటున్న శివసేన.. డిఫెన్స్‌లో కాంగ్రెస్..!

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 23 సీట్లలో తాము పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం శుక్రవారం మరోసారి తేల్చిచెప్పింది. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఎక్కువ సీట్లలోనే పోటీ చేస్తూ వస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి