• Home » Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు.

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.

Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న

Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న

ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..

Uddhav Thackeray: గోద్రా లాంటి  ఘటన జరగొచ్చు! మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray: గోద్రా లాంటి ఘటన జరగొచ్చు! మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ‘గోద్రా’ లాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్నారు.

Uddhav Vs BJP: ఉద్ధవ్ 'గోద్రా' హెచ్చరికను తిప్పికొట్టిన బీజేపీ

Uddhav Vs BJP: ఉద్ధవ్ 'గోద్రా' హెచ్చరికను తిప్పికొట్టిన బీజేపీ

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగవచ్చంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఉద్ధవ్ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే అభిలషించారనే విషయాన్ని గుర్తు చేసింది.

Uddhav Thackeray: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా తరహా అల్లర్లు.. ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత గోద్రా తరహా అల్లర్లు.. ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగొచ్చని ఆరోపించారు.

Uddhav Thackeray: బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారు.. మోదీపై థాక్రే చురకలు..!

Uddhav Thackeray: బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారు.. మోదీపై థాక్రే చురకలు..!

విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల కీలక సమావేశం ముంబైలో ఈనెల 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ థాకరే ఘాటు విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారని, అయితే తాము అభివృద్ధితో పాటు స్వేచ్ఛ కూడా కోరుకుంటున్నామని పరోక్షంగా మోదీ పాలనపై చురకలు వేశారు.

Uddhav Thackeray : ఎన్డీఏ వైపా.. ఇండియా వైపా...

Uddhav Thackeray : ఎన్డీఏ వైపా.. ఇండియా వైపా...

చోటామోటా నాయకులైనా సరే.. మహారాష్ట్రకు చెందినవారిని ఏకంగా ప్రగతిభవన్‌కు పిలిచి కండువా కప్పి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటూ..

Uddhav Thackeray: కేసీఆర్, మీరు ‘ఇండియా’కి మద్దతిస్తున్నారా లేక బీజేపీకా.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఉద్ధవ్ ఠాక్రే

Uddhav Thackeray: కేసీఆర్, మీరు ‘ఇండియా’కి మద్దతిస్తున్నారా లేక బీజేపీకా.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఉద్ధవ్ ఠాక్రే

శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు ఒక సూటి ప్రశ్న సంధించారు. కేసీఆర్ ‘ఇండియా’ కూటమికి మద్దతిస్తున్నారా? లేక బీజేపీకా? అనేది క్లారిటీ ఇవ్వాలని...

Uddhav Thackeray: ప్రభుత్వాన్ని కూల్చిన ఆ 40 మంది పీతల్లాంటి వారు

Uddhav Thackeray: ప్రభుత్వాన్ని కూల్చిన ఆ 40 మంది పీతల్లాంటి వారు

తన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 40 మంది శివసేన ఎమ్మెల్యేలను శివసేన(ఉద్ధవ్‌ బాల్‌ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) పీతలతో పోల్చారు. తన నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ(Mahavikas Aghadi) ప్రభుత్వం (వర్షాల్లో) కొట్టుకుపోలేదని, పీత లు డ్యామ్‌(ప్రభుత్వం)ను కూల్చివేశాయని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి