• Home » Uddhav Thackeray

Uddhav Thackeray

Shinde-Narwekar meeting: స్పీకర్ నిర్వాకంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

Shinde-Narwekar meeting: స్పీకర్ నిర్వాకంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన తీర్పు వెలువరించడానికి ముందే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం కన్నెర్ర చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Ram Mandir: రామ మందిర ఆహ్వానంపై వివాదం.. వారికి ఆచార్య సత్యేంద్ర స్ట్రాంగ్ కౌంటర్

Ram Mandir: రామ మందిర ఆహ్వానంపై వివాదం.. వారికి ఆచార్య సత్యేంద్ర స్ట్రాంగ్ కౌంటర్

జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతుండగా..

Ayodhya: అయోధ్య వెళ్లడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు: ఉద్ధవ్ థాకరే

Ayodhya: అయోధ్య వెళ్లడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు: ఉద్ధవ్ థాకరే

జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి తనకు ఇంతవరకూ ఆహ్వానం అందలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శనివారంనాడు తెలిపారు. రామలల్లా ప్రతి ఒక్కరికి చెందిన వాడని, లాంఛనపూర్వక ఆహ్వానం తనకు అవసరం లేదని, తన మనసుసు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు యూపీలోని ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.

Uddhav Shiv sena: సింహభాగం సీట్లు మాకేనంటున్న శివసేన.. డిఫెన్స్‌లో కాంగ్రెస్..!

Uddhav Shiv sena: సింహభాగం సీట్లు మాకేనంటున్న శివసేన.. డిఫెన్స్‌లో కాంగ్రెస్..!

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 23 సీట్లలో తాము పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం శుక్రవారం మరోసారి తేల్చిచెప్పింది. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఎక్కువ సీట్లలోనే పోటీ చేస్తూ వస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Uddhav Thackeray: మన తలుపు వరకు నియంతృత్వం చేరింది..మనం దానిని ఆపాలి..

Uddhav Thackeray: మన తలుపు వరకు నియంతృత్వం చేరింది..మనం దానిని ఆపాలి..

దేశ ముఖద్వారం వరకూ నియంతృత్వం వచ్చి చేరిందని, దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈస్ట్ ముంబైలోని కుర్లాలో సోమవారంనాడు జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొన్నారు.

Uddhav setback: ఉద్ధవ్‌కు మీనాతాయ్ కాంబ్లి గుడ్‌బై.. షిండే వర్గంలో చేరిక

Uddhav setback: ఉద్ధవ్‌కు మీనాతాయ్ కాంబ్లి గుడ్‌బై.. షిండే వర్గంలో చేరిక

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

Uddhav Thackeray: శివసేన-యూబీటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో మార్పులు, కొత్తగా ఆరుగురికి చోటు

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించారు. ఇందులో భాగంగా శివసేన-యూబీటీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. తనకు నమ్మకమైన ఆరుగురు నేతలను ఇందులో చేర్చారు.

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.

Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న

Anurag Thakur: సనాతన ధర్మం వివాదంపై రాహుల్, ఉద్ధవ్ ఎందుకు స్పందించడం లేదు.. అనురాగ్ ఠాకూర్ సూటి ప్రశ్న

ఇటీవల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఈ విషయంపై తాజాగా అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..

Uddhav Thackeray: గోద్రా లాంటి  ఘటన జరగొచ్చు! మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray: గోద్రా లాంటి ఘటన జరగొచ్చు! మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ‘గోద్రా’ లాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి