Home » Twitter
జరజర పాకిపోయే ఈ పాములు సాధారణంగా మనుషుల కనుసన్నల్లో ఎక్కువసేపు ఉండవు. దాంతో పాములు ఆహారం తీసుకోవడం, అవి దైన్నైనా మింగడం చూసినవారు తక్కువ. కానీ ఈ పాము గుడ్డు మింగుతున్న విధానం చూస్తే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తాజాగా చేసిన ఒక ట్వీట్ (Tweet) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కస్టమర్కు జొమాటో స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ఆ ట్వీట్లో ఉంది.
పుట్టీ పుట్టగానే ఈ సింహం పిల్లకు ఉక్రోషం పొడుచుకొచ్చినట్టుంది. అది చేసిన పని చూస్తే..
పాములలోకి విషపూరితమైన కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కాటు వేసిందంటే సెకెన్ల వ్యవధిలో ప్రాణాలు గాలిలో కలసిపోతాయి. అలాంటి కింగ్ కోబ్రా ముందు నిలబడటం అంటే సాహసమనే చెప్పాలి. కానీ కింగ్ కోబ్రా, ఆవు రెండు నువ్వా,నేనా తేల్చుకుందాం అనే రేంజ్ లో ఒకదానికెదురుగా ఉన్న ఈ వీడియో చూస్తే..
చాలామంది ఏటీఎంలో చోరీకి పాల్పడితే ఏటీఎం మెషిన్ ను సుత్తితో పగలగొట్టడం, టెక్నాలజీని ఉపయోగించి డబ్బున్న లాకర్ ను తెరవడం వంటి పనులు చేస్తారు. కానీ ఈ ఇద్దరు దొంగలు మాత్రం అందుకు విభిన్నం. వీళ్ల క్రియేటీవిటీ చూస్తే..
ఈ దొంగల ప్లాన్ కు ఇక డబ్బు పోవడం ఖాయం అనిపిస్తుంది కానీ అక్కడ జరిగింది చూస్తే..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదని.. ఎందుకు అరెస్టో తెలియదని.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగమని.. నారా లోకేష్ తెలిపారు.
రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. 150 ఎకరాల్లో వేశారని ఎద్దేవా చేశారు. రైతులకు ఫ్రీ ఎరువులు అని.. వారిని గంటల తరబడి క్యూలో నిలబెట్టాడని రేవంత్ విమర్శించారు.
తాను ట్రాన్సెజెండర్ని అని, తన పేరును జెన్నాగా మార్చుకున్నానని, ఈ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ ట్విటర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ కూతురు జేవియర్ అలెగ్జాండర్ తన అత్తకు గతంలో చేసిన మిసేజ్ తాజాగా బయటికొచ్చింది.