Home » Turkey
జాతీయ భద్రతా కారణాలను చూపుతూ భారత ప్రభుత్వం 'సెలెబి 'అనుమతిని రద్దు చేయడంపై సదరు సంస్థ కోర్టుకెక్కింది. సెలెబి అనుమతిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఒక రోజు తర్వాత
Turkish Jewellery Boycott India: పాకిస్థాన్కు బహిరంగంగా మద్ధతిచ్చిన తుర్కియేపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ‘బాయ్కాట్ తుర్కియే’ (Boycott Turkey) ట్రెండ్ అవుతుండగా.. భారతదేశ జ్యువెలరీ వ్యాపారులు మరో భారీ షాకిచ్చారు.
తుర్కియే, అజర్బైజాన్తో ట్రావెల్, టూరిజం సహా అన్ని సంబంధాలను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నట్టు సీఏఐటీ నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్లో 125కు పైగా టాప్ ట్రేడ్ లీడర్లు నిర్ణయించారు.
శత్రు దేశం పాకిస్థాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న తుర్కియేపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్రం కూడా చర్యలకు ఉపక్రమించింది.
భారత ఎయిర్పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్ అనుమతులను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాజాగా రద్దు చేసింది. పాక్కు తుర్కియే మద్దతు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
చేసిన సహాయాన్ని మరచి శుత్రదేశానికి సహాయం చేసిన టర్కీపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీతో పాటు పాక్కు మద్ధతుగా నిలిచిన అజార్ బైజాన్పై కూడా ఆగ్రహంగా ఉన్నారు.
ఆపరేషన్ సిందూర్పై పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి వంత పాడుతున్న తుర్కియే, చైనా మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలపై భారత్ బుధవారం ఆంక్షలు విధించింది.
భారత్పై దాడి చేసేందుకు పాకిస్థాన్కు డ్రోన్లను ఇవ్వడంతోపాటు తమ దేశ సైనికులను కూడా తుర్కియే పంపిన విషయం బట్టబయలైంది.
భారతీయులు పాకిస్థాన్కు సపోర్ట్ చేసిన దేశాలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. ట్రావెల్ బ్యాన్ పేరుతో తుర్కియే, అజర్బైజాన్లను బాయ్కాట్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం బహిష్కరణ కాదని, భారత ఆత్మగౌరవమని చెబుతుండటం విశేషం.
ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో టర్కీ, అజర్బైజాన్ను బహిష్కరించాలంటూ భారత్ ప్రజానీకం మండిపడింది. అయినప్పటికీ భారత్పై విషం కక్కడంలో పాక్తో అంటకాడుతున్న తుర్కియే మరోసారి తన నైజం చాటుకుంది.