Home » Turkey Earthquake
టర్కీ, సిరియాలో భూకంప విలయంతో ఎక్కడ చూసినా రోదనలే. బతికి బట్టకట్టినా సహాయం కోసం ఎదురుచూస్తూ కొందరు, కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న ..
భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారత దేశం సన్నాహాలు చేస్తోంది.
దుబాయి రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. సిరియాలో భూకంపబాధితుల సహాయార్థం 13.6 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
టర్కీ (Turkey), సిరియా (Syria)లో సంభవించిన పెను భూకంపం మాటలకు అందని విషాదాన్ని మిగిల్చింది. వేల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా ఎన్నో వేల మంది చిక్కుకున్నారు.
ఒక్కసారిగా విరుచుకుపడిన భూకంపాలతో అతలాకుతలమైన
వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే(Turkey)కు సహాయక
మనోజ్ తివారీ మాట్లాడుతూ, బీజేపీ (BJP) పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులో జరిగిందని,
టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టర్కీ, సిరియాలకు సహాయక బృందాలను, సామాగ్రిని పంపిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ప్రకటించింది.
సోమవారం ఉదయం సెంట్రల్ టర్కీ - సిరియా సరిహద్దులో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఓ మహిళ శిథిలాలో చిక్కుకుపోయి దాదాపు 22 గంటల పాటు చావుతో పోరాడింది.
టర్కీ - సిరియాలో భూకంపం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున రెండు దేశాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేసింది.