Home » TSPSC
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో చేపట్టిన ‘నిరుద్యోగుల మహా నిరసన దీక్ష’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేశారు! 17 మందికి ఎన్వోసీ ఇచ్చారు.
పనిచేయడానికి ఆసక్తి, పనిచేయగల శక్తి ఉండి ప్రతిఫలంతో కూడిన పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు. అయితే లక్షణాలను బట్టి నిరుద్యోగ భావనలు
గ్రూపు-1 పరీక్ష ప్రశ్న (TSPSC Paper leak) పత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతో కష్టపడి చదివితే కానీ ప్రిలిమినరీ పరీక్షను దాటలేరు. అలాంటి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీలో జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి మంత్రి కేటీఆర్ (KTR) పెద్ద తలల్ని
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leak) నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం
మా ఆవిడ టీఎస్పీఎస్సీ ఉద్యోగి. ఆమె ద్వారా ప్రవీణ్ పరిచయం. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణే (Praveen) అందజేశాడు. అయితే..
‘‘మా ఆవిడ టీఎస్పీఎస్సీ ఉద్యోగి. ఆమె ద్వారా ప్రవీణ్ పరిచయం. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణే అందజేశాడు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను రేవంత్రెడ్డి, బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్ గురువారం తెలిపారు.
గ్రూపు-1 పరీక్ష ప్రశ్న పత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎంతో కష్టపడి చదివితే కానీ ప్రిలిమినరీ పరీక్షను దాటలేరు.