• Home » TS Assembly Elections

TS Assembly Elections

CM KCR:   కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరే

CM KCR: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరే

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఉరేనని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. ఆదివారం నాడు జగిత్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

PM MODI :ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ

PM MODI :ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ (CM KCR ) రెండుచోట్ల పోటీచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) వ్యాఖ్యానించారు.

Digvijaya Singh  :  రాముడితో కొంతమంది రాజకీయం చేస్తున్నారు

Digvijaya Singh : రాముడితో కొంతమంది రాజకీయం చేస్తున్నారు

రాముడు అందరికీ దేవుడే.. కానీ కొంతమంది రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ( Digvijaya Singh ) అన్నారు.

CM Bhupesh Bhagel:  బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా పనిచేస్తోంది

CM Bhupesh Bhagel: బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్‌గా పనిచేస్తోంది

బీజేపీ ( BJP ) కి బీఆర్ఎస్ ( BRS ) బీ టీమ్‌గా పనిచేస్తుందని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ ( CM Bhupesh Bhagel ) వ్యాఖ్యానించారు.

KTR :  రేవంత్‌రెడ్డి అక్కడ కూడా ఓడిపోతాడు

KTR : రేవంత్‌రెడ్డి అక్కడ కూడా ఓడిపోతాడు

కాంగ్రెస్ ( Congress ) , బీజేపీ ( BJP ) పార్టీల నాయకులు రోజుకోక డ్రామా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనలేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) ప్రశ్నించారు.

Revanth Reddy: కేసీఆర్.. బక్కోడు అయితే బుక్కెడు తినాలి కానీ లక్ష కోట్లు దోచాడు

Revanth Reddy: కేసీఆర్.. బక్కోడు అయితే బుక్కెడు తినాలి కానీ లక్ష కోట్లు దోచాడు

సీఎం కేసీఆర్ ( CM KCR ) .. బక్కోడు అయితే బుక్కెడు తినాలి కానీ లక్ష కోట్లు,10వేల ఎకరాలు దోచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఎద్దేవ చేశారు.

Siddaramaiah : కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలది అబద్ధపు ప్రచారం

Siddaramaiah : కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలది అబద్ధపు ప్రచారం

ర్నాటక కాంగ్రెస్ ( Karnataka Congress ) ప్రభుత్వంపై బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ ( BJP ) నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు.

Rahul Gandhi : కేసీఆర్ దోచుకున్న డబ్బులను ప్రజల ఖాతాల్లో వేస్తాం

Rahul Gandhi : కేసీఆర్ దోచుకున్న డబ్బులను ప్రజల ఖాతాల్లో వేస్తాం

సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్న డబ్బులను ప్రజల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు రాహుల్ గాంధీ జోగిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Yogi Adityanath: బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తాం

Yogi Adityanath: బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తాం

బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అయోధ్యలో శ్రీరామ చంద్ర మూర్తి దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తెలిపారు.

MLC Kavitha:  తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచింది

MLC Kavitha: తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచింది

తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి