• Home » TRS

TRS

MLA Etala: కేసీఆర్‌కు భయపడే రోజులు పోయాయి.. బీజేపీ గెలుపును ఆపలేరు

MLA Etala: కేసీఆర్‌కు భయపడే రోజులు పోయాయి.. బీజేపీ గెలుపును ఆపలేరు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala) విమర్శలు గుప్పించారు.

High court : షర్మిల పాదయాత్రకు ఆమోదం

High court : షర్మిల పాదయాత్రకు ఆమోదం

TS News: వైఎస్ఆర్‌టీపీ (YSRTP) అధినేత వైఎస్ షర్మిల (Sharmila) పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆమె పాదయాత్రకు పోలీసులకు అనుమతించాలంటూనే సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలపై

Vinay Bhasker: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు

Vinay Bhasker: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు

పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.

Kavita Tweet: చారిత్రక రోజు... నవంబర్ 29 ‘దీక్షా దివాస్’

Kavita Tweet: చారిత్రక రోజు... నవంబర్ 29 ‘దీక్షా దివాస్’

తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి ...

Vijayashanti: సంజయ్ భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్‌కి వణుకు

Vijayashanti: సంజయ్ భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్‌కి వణుకు

బీజేపీ నేతల(BJP Leaders) పాదయాత్రలంటే... అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్‌(CM KCR)కి అనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే ఉంటాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే ఉంటాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కర్నాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) అన్నారు.

Raghunandan Rao: సీఎం ఆలోచన దుర్మార్గం

Raghunandan Rao: సీఎం ఆలోచన దుర్మార్గం

ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం ఆలోచన దుర్మార్గం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా

Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?

Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో

Vinay Bhaskar: పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

Vinay Bhaskar: పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు.

TS News: మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులకు ఐటీ నోటీసులు.. నేడు విచారణ

TS News: మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులకు ఐటీ నోటీసులు.. నేడు విచారణ

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆస్తుల కేసు (Assets case)లో సోమవారం నుంచి ఐటీ అధికారులు (IT Officers) విచారణ చేపట్టనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి