Home » TRS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala) విమర్శలు గుప్పించారు.
TS News: వైఎస్ఆర్టీపీ (YSRTP) అధినేత వైఎస్ షర్మిల (Sharmila) పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఆమె పాదయాత్రకు పోలీసులకు అనుమతించాలంటూనే సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలపై
పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి ...
బీజేపీ నేతల(BJP Leaders) పాదయాత్రలంటే... అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్(CM KCR)కి అనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
కర్నాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) అన్నారు.
ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం ఆలోచన దుర్మార్గం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు.
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆస్తుల కేసు (Assets case)లో సోమవారం నుంచి ఐటీ అధికారులు (IT Officers) విచారణ చేపట్టనున్నారు.