• Home » TRS

TRS

Vinay Bhasker: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు

Vinay Bhasker: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు

పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.

Kavita Tweet: చారిత్రక రోజు... నవంబర్ 29 ‘దీక్షా దివాస్’

Kavita Tweet: చారిత్రక రోజు... నవంబర్ 29 ‘దీక్షా దివాస్’

తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి ...

Vijayashanti: సంజయ్ భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్‌కి వణుకు

Vijayashanti: సంజయ్ భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్‌కి వణుకు

బీజేపీ నేతల(BJP Leaders) పాదయాత్రలంటే... అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్‌(CM KCR)కి అనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే ఉంటాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే ఉంటాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కర్నాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) అన్నారు.

Raghunandan Rao: సీఎం ఆలోచన దుర్మార్గం

Raghunandan Rao: సీఎం ఆలోచన దుర్మార్గం

ప్రతిపక్షాలు ప్రజలను కలుసుకోకూడదని సీఎం ఆలోచన దుర్మార్గం అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా

Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?

Bandi Sanjay: యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు?

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana BJP president Bandi Sanjay) ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో

Vinay Bhaskar: పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

Vinay Bhaskar: పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు.

TS News: మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులకు ఐటీ నోటీసులు.. నేడు విచారణ

TS News: మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులకు ఐటీ నోటీసులు.. నేడు విచారణ

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆస్తుల కేసు (Assets case)లో సోమవారం నుంచి ఐటీ అధికారులు (IT Officers) విచారణ చేపట్టనున్నారు.

Talasani: బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలనే..

Talasani: బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలనే..

TS News: తలసాని శ్రీనివాస్ తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)పై ఐటీ అధికారుల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..‘‘హైదరాబాద్ టీఆర్ఎస్(TRS) అడ్డా. ఎవ్వరూ ఏం చేయలేరు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరు

CM KCR: సంక్షేమం, పెండింగ్ పనులపై ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష

CM KCR: సంక్షేమం, పెండింగ్ పనులపై ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష

నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి