• Home » Tripura

Tripura

PM Modi: అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

PM Modi: అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.

Telangana Governor Son: నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Telangana Governor Son: నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కుమారుడు ప్రతీక్‌ దేవ్‌ వర్మ తనని, తన కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ త్రిపురకు చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.

Tripura Girl Missing: ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

Tripura Girl Missing: ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

త్రిపుర జిల్లా సబ్రూమ్ నివాసి అయిన స్నేహ ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీలో చదువుతోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో జులై 7న మాట్లాడింది. తన స్నేహితురాలిని దింపేందుకు సరాయ్ రోహిల్లా రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నట్టు తల్లికి తెలిపింది.

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..

MPs Vs MLAs: ఎంపీల జీతాలు ఇటీవల కేంద్రం పెంచింది. అయితే ఎంపీల జీతాల కంటే.. ఎమ్మెల్యేల జీతాలే అత్యధికంగా ఉన్నాయి. అదీకాక ఎన్నికల వేళ.. ఎంపీ సీటు కంటే.. ఎమ్మెల్యే సీటుకే డిమాండ్ అధికంగా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే.

Agartala: వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేసిన బంగ్లా హైకమిషన్

Agartala: వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేసిన బంగ్లా హైకమిషన్

వీసా, కాన్సులర్ సేవలను నిలిపివేస్తున్నట్టు అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం

Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం

కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

Amit Shah: త్రిపురలో ముగిసిన తిరుగుబాటు

Amit Shah: త్రిపురలో ముగిసిన తిరుగుబాటు

దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి.

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

పొరుగున్న బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారత్‌ వ్యక్తి అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో 26 ఏళ్ల తమ కస్టడీలోనే ఉంచారు. దాంతో 37 ఏళ్లు బంగ్లా జైల్లో మగ్గిన అతడు తాజాగా విడుదలై.. భారత్‌లోని స్వగ్రామంలో ఇంటికి చేరుకున్నాడు.

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

Jishnu Dev Varma: గవర్నర్‌గా రేపు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Tripura: రైల్వేస్టేషన్‌లో బంగ్లాదేశీయులు అరెస్ట్

Tripura: రైల్వేస్టేషన్‌లో బంగ్లాదేశీయులు అరెస్ట్

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశీయులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ క్రమంలో అస్సాం వెళ్లేందుకు వీరు అగర్తలా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి