Home » Trending News
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రైతులను హడలెత్తిస్తున్న ఆఫ్రికన్ నత్తల నివారణ చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం ఉపక్రమించింది. రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినట్టు నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సెల్వరాజ్ స్పష్టం చేశారు. పంటలను పీల్చి పిప్పి చేస్తున్న నత్తలతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. సీఎంవో ఆదేశాల మేరకు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..
తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరింది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తు న్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు, పార్టీల ముఖ్యనాయకులు, వారి అనుచరులు నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు.
జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. నవీ ముంబై వేదకగా టీమిండియా-సౌతాఫ్రికా ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్నకు కొన్ని నెలల ముందు కేన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ నీటి కొలను వద్ద చాలా కొంగలు నీళ్లు తాగుతున్నాయి. అయితే ఇదే చిత్రంలో ఓ నీటి గుర్రం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..