• Home » Trending News

Trending News

UK Genetic Disorder: 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణం.. బ్రిటన్ దేశస్థుడి కామెంట్

UK Genetic Disorder: 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణం.. బ్రిటన్ దేశస్థుడి కామెంట్

బ్రిటన్‌లో 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణమంటూ ఓ బ్రిటన్ వ్యక్తి పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్వేషం వ్యాపింప చేయొద్దని హితవు పలుకుతున్నారు.

Tennis Player Death: గురుగ్రామ్‌లో విషాదం.. టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి..

Tennis Player Death: గురుగ్రామ్‌లో విషాదం.. టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి..

గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్-ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను (25).. ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రీకూతుళ్లకు మధ్యలో గొడవ జరుగుతుండేది..

CM Chandrababu In Srisailam: మల్లన్న సన్నిధిలో చంద్రబాబు

CM Chandrababu In Srisailam: మల్లన్న సన్నిధిలో చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

Amarnath Yatra: ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..

Amarnath Yatra: ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..

అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Dalai Lama: వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు: భారత్ స్పష్టం!

Dalai Lama: వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు: భారత్ స్పష్టం!

India on Dalai Lama Successor: దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా (China)కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దలైలామా (Dalai Lama)కు మాత్రమే తన వారసుడిని ఎంచుకునే హక్కు ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు.

Vi Offer: 2G వినియోగదారులకు వీఐ తీపి కబురు.. రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజులు అదనపు గడువు..!

Vi Offer: 2G వినియోగదారులకు వీఐ తీపి కబురు.. రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజులు అదనపు గడువు..!

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, తమ 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం నూతనంగా వీ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ వినూత్న పథకం ద్వారా..

Innovative Restaurant: ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

Innovative Restaurant: ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్‌ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..

Pakistani Celebrities: పాక్‌ సెలబ్రిటీలకు షాక్.. భారత్ తాజా నిర్ణయంతో..

Pakistani Celebrities: పాక్‌ సెలబ్రిటీలకు షాక్.. భారత్ తాజా నిర్ణయంతో..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటన భారతదేశం మొత్తాన్ని అట్టుడికేలా చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాాజాాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది..

Ola Uber Rates: రద్దీ వేళల్లో చార్జీలు పెంచుకోవచ్చు.. కేంద్రం నిర్ణయంతో..

Ola Uber Rates: రద్దీ వేళల్లో చార్జీలు పెంచుకోవచ్చు.. కేంద్రం నిర్ణయంతో..

ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రద్దీగా ఉన్న సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చంటూ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. మోటార్‌ వెహికిల్ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది.

90 degree bridge: కొంపముంచిన ఇంజినీర్.. బ్రిడ్జ్‌ని ఎలా కట్టాడో చూస్తే నోరెళ్లబెడతారు..

90 degree bridge: కొంపముంచిన ఇంజినీర్.. బ్రిడ్జ్‌ని ఎలా కట్టాడో చూస్తే నోరెళ్లబెడతారు..

వింత వింత నిర్మాణాల గురించి తరచూ వింటుంటాం, చూస్తుంటాం. రోడ్డుకు రెండు వైపులా స్తంభాలు వేసి, దానిపై ఇల్లు కట్టడం, తక్కువ స్థలంలో ఎత్తుగా నిర్మించిన భవనం, త్రికోణం ఆకారంలో అపార్ట్‌మెంట్ నిర్మించడం చూశాం. ఇలాంటి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి