• Home » Trending News

Trending News

Heavy Rains: నేడు అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

Heavy Rains: నేడు అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

వర్షాకాలంలోనూ మొన్నటిదాకా భానుడి భగభగలు చూశాం. అయితే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గురువారం కూడా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది..

Tanushree Dutta: సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. ఏడ్చేసిన హీరోయిన్..

Tanushree Dutta: సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. ఏడ్చేసిన హీరోయిన్..

'నేను ఏ పని చేయలేకపోతున్నా.. సొంతింట్లోనే ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. నాకు ఎవరైనా సాయం చేయండి' అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఏడుస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Andhra Totapuri Mango: మామిడి రైతులకు బిగ్ రిలీఫ్

Andhra Totapuri Mango: మామిడి రైతులకు బిగ్ రిలీఫ్

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు.

Viral Diseases: చైనాను వణికిస్తున్న మరో వ్యాధి.. కోవిడ్ తర్వాత ఏకంగా..

Viral Diseases: చైనాను వణికిస్తున్న మరో వ్యాధి.. కోవిడ్ తర్వాత ఏకంగా..

చైనాలోని వుహాన్‌లో మొదలైన కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా..

Car Race:  స్నేహితుడితో కలిసి కార్ రేస్.. అతి వేగంగా వెళ్తూ..

Car Race: స్నేహితుడితో కలిసి కార్ రేస్.. అతి వేగంగా వెళ్తూ..

హర్ష్‌రాజ్ సింగ్ గోహిల్ అనే 20 ఏళ్ల యువకుడు.. తన స్నేహితుడితో కలిసి కలియాబీడ్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు రేస్ స్టార్ట్ చేశాడు. హర్ష్‌రాజ్ సింగ్ క్రెటా కారులో వెళ్తుండగా.. అతడి స్నేహితుడు ఎరుపు రంగు బ్రెజ్జా కారులో రేస్‌కు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో..

Meta Job Offer: ఆపిల్ ఉద్యోగికి మెటా బంపరాఫర్.. రూ.1600 కోట్లకు పైగా జీతంతో..

Meta Job Offer: ఆపిల్ ఉద్యోగికి మెటా బంపరాఫర్.. రూ.1600 కోట్లకు పైగా జీతంతో..

ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్‌గా పని చేసిన వ్యక్తి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది..

UK Genetic Disorder: 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణం.. బ్రిటన్ దేశస్థుడి కామెంట్

UK Genetic Disorder: 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణం.. బ్రిటన్ దేశస్థుడి కామెంట్

బ్రిటన్‌లో 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణమంటూ ఓ బ్రిటన్ వ్యక్తి పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్వేషం వ్యాపింప చేయొద్దని హితవు పలుకుతున్నారు.

Tennis Player Death: గురుగ్రామ్‌లో విషాదం.. టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి..

Tennis Player Death: గురుగ్రామ్‌లో విషాదం.. టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి..

గురుగ్రామ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్-ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను (25).. ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రీకూతుళ్లకు మధ్యలో గొడవ జరుగుతుండేది..

CM Chandrababu In Srisailam: మల్లన్న సన్నిధిలో చంద్రబాబు

CM Chandrababu In Srisailam: మల్లన్న సన్నిధిలో చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి