Home » Trending News
ఈ ఆలయంలో ఇలాంటి చోరీలు ఇది కొత్తేం కాదు. 2015లో ఆలయ అధికారులు సుప్రీం కోర్టుకు ఆడిట్ రిపోర్ట్ సమర్పించారు. ఆలయంలో 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అలకరణ నిమిత్తం..
Masoud Pezeshkian About Nuclear Activities: ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. అలాగే అమెరికా కూడా టెహ్రాన్ అణు చర్చలకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయినా, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణుకార్యకలాపాలు ఆపబోమని తేల్చి చెప్పింది.
హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.
CM Chandrababu Yogandhra speech: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్ సాగర తీరంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. యోగాను ప్రపంచానికి పరిచేసిందే ప్రధాన మంత్రి మోదీ అని అన్నారు.
Pawan Kalyan speech Yogandhra: విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతవనికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Meghalaya Missing Couple Latest Update: రాజా రఘువంశీ హత్య కేసులో పోలీసుల విచారణలో మరో కొత్త పేరు బయటకొచ్చింది. సోనమ్ రఘువంశీ ఫోన్ నుండి లభించిన ఆధారాల ప్రకారం పెళ్లికి ముందు సంజయ్ వర్మ అనే వ్యక్తితో 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు ఎందుకు కాల్ చేసింది అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇరాన్లోని అనేక అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషింగ్టన్కు చెందిన ఇరానియన్ మానవ హక్కుల సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి జరిపిన దాడుల్లో..
శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. రాజకీయ పరామర్శ యాత్ర చేపట్టి.. జగన్ మరో రెండు ప్రాణాలను బలితీసుకున్నాడన్నారు.
ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసిన ముఠా.. వారికి మాయమటలు చెప్పి, ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వారితో ఈ ముఠా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది.
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.