• Home » Traffic Police

Traffic Police

Bengaluru News: ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఒకతడి వాహనంపై రూ.49 వేల ఫైన్

Bengaluru News: ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఒకతడి వాహనంపై రూ.49 వేల ఫైన్

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒకతడి వాహనాన్ని పరిశీలించగా రూ.49 వేలు కనిపించింది. ఫైన్ కట్టాలని స్పష్టం చేయడంతో సదరు వ్యక్తి జరిమానా చెల్లించాడు.

Viral News: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ ట్వీట్ చూశారో నవ్వు ఆపుకోలేరంతే!

Viral News: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ ట్వీట్ చూశారో నవ్వు ఆపుకోలేరంతే!

Kumari Aunty Dialogue: కుమారి ఆంటీ (Kumari Aunty).. ఇప్పుడీ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో.! యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ.. ఆంటీ.. వాయిస్, వీడియోలే కనిపిస్తుంటాయ్.! హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే.. సామాన్యురాలు కుమారి.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ (2 Livers Extra) అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను (Social Media) షేక్ చేశాయి...

Hyderabad: వాహనదారులకు ముఖ్య గమనిక.. ఇక ముక్కుపిండి వసూలు చేయడమే..!

Hyderabad: వాహనదారులకు ముఖ్య గమనిక.. ఇక ముక్కుపిండి వసూలు చేయడమే..!

తెలంగాణలో ప్రభుత్వం మారాక రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. భాగ్యనగరంలో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. దీనిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ నిబంధనలు మార్చడానికి కూడా వెనకాడొద్దని సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగిపోయారు..

TS News: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు నేటితో ముగియనున్న గడువు..

TS News: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు నేటితో ముగియనున్న గడువు..

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు గడువు నేటితో ముగియనుంది. వాహన చలాన్లకు ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. అది ఈ రోజు రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. చివరి నిమిషం వరకూ ఎదురుచూడకుండా ముందే చలాన్స్ చెల్లించుకోవాలని ట్రాఫిక్ విభాగం అధికారులు చెబుతున్నారు

Telangana: ట్రాఫిక్ విభాగంపై ప్రత్యేక దృష్టి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Telangana: ట్రాఫిక్ విభాగంపై ప్రత్యేక దృష్టి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు.

Hyderabad: హైదరబాదీలకు అలర్ట్.. అటుగా వెళ్తున్నారా, అయితే రూట్ మార్చుకోండి!

Hyderabad: హైదరబాదీలకు అలర్ట్.. అటుగా వెళ్తున్నారా, అయితే రూట్ మార్చుకోండి!

హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు అలర్ట్. ఎవరైతే గురువారం (25/01/24) నాడు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేయాలని అనుకున్నారో, వాళ్లు తమ రూట్‌ని మార్చుకోక తప్పదు. ఎందుకంటే.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

Kuwait: గల్ఫ్ దేశం షాకింగ్ రిపోర్ట్.. ఏడాది వ్యవధిలో రూ.1780కోట్ల ట్రాఫిక్ ఫైన్స్ వసూలు.. ఇందులో సింహాభాగం ప్రవాసులదేనట!

Kuwait: గల్ఫ్ దేశం షాకింగ్ రిపోర్ట్.. ఏడాది వ్యవధిలో రూ.1780కోట్ల ట్రాఫిక్ ఫైన్స్ వసూలు.. ఇందులో సింహాభాగం ప్రవాసులదేనట!

గల్ఫ్ దేశం కువైత్ 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) సంబంధించి జరిమానాల రూపంలో ఏకంగా 66 మిలియన్ దినార్లు (రూ. 1780కోట్లు) వసూలు చేసింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ వెల్లడించారు.

Viral Video: మోదీకి ఫోన్ చేసి మాట్లాడించనా..? బైక్‌ను ఆపేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందు రెచ్చిపోయిన మహిళ.. చివరకు..!

Viral Video: మోదీకి ఫోన్ చేసి మాట్లాడించనా..? బైక్‌ను ఆపేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందు రెచ్చిపోయిన మహిళ.. చివరకు..!

పోలీసులు వాహనాలు తనిఖీ చేసే సమయంలో అప్పుడప్పుడూ ఫన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. పోలీసుల ఎదుట కొందరు మందుబాబుల తీరు.. చూసేందుకు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. ఇటీవల పలువురు యువతులు కూడా.. మేమేం తక్కువ కాదంటూ..

TS: కాఖీల పరువు తీసిన పోలీస్ అధికారి.. కాలుతో తన్నడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్.?

TS: కాఖీల పరువు తీసిన పోలీస్ అధికారి.. కాలుతో తన్నడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్.?

సైబరాబాద్‌లో జీడిమెట్ల (Jedimetla) ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి (CI Venkat Reddy) భరితెగింపునకు దిగారు.

G20 Summit : మూడు రోజులు మూతపడనున్న ఢిల్లీ నగరం

G20 Summit : మూడు రోజులు మూతపడనున్న ఢిల్లీ నగరం

దేశ రాజధాని నగరం ఢిల్లీ, నగర పాలక సంస్థ ప్రాంతాలు మూడు రోజులపాటు జన సంచారం లేక బోసిపోబోతున్నాయి. జీ20 నేతల సమావేశాల నేపథ్యంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించబోతుండటంతోపాటు రవాణా వ్యవస్థలపై కూడా ఆంక్షలు విధించబోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి