• Home » Toll Plaza

Toll Plaza

శాటిలైట్‌ టోల్‌పై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

శాటిలైట్‌ టోల్‌పై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద ఏఎన్‌పీఆర్‌, ఫాస్టాగ్‌ ఆధారిత టోలింగ్‌ను అమలు చేయనున్నారు

Smart Toll System: ఎంత దూరం వెళితే అంతే టోల్‌

Smart Toll System: ఎంత దూరం వెళితే అంతే టోల్‌

మే 1 నుంచి వాణిజ్య వాహనాలకు జీఎన్‌ఎస్ఎస్ ఆధారిత టోల్‌ విధానం ప్రారంభం కానుంది ఎంత దూరం ప్రయాణిస్తే అంత చార్జీ కట్ అయ్యే విధంగా, జీపీఎస్ ఆధారితంగా టోల్‌ వసూలు ఉంటుంది

Toll Fee: ఈ రూల్స్ తెలుసా.. వీరు టోల్‌ ఫీజు కట్టనక్కర్లేదు..

Toll Fee: ఈ రూల్స్ తెలుసా.. వీరు టోల్‌ ఫీజు కట్టనక్కర్లేదు..

Toll Fee Rules: వాహనం టోల్ గేట్ దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. వాహనాన్ని బట్టి ట్యాక్స్ రుసుము ఉంటుంది. అయితే, ప్రభుత్వ వర్గాలు, ప్రముఖులతో పాటు.. కొందరు సామాన్యులకు కూడా ఈ టోల్ చెల్లింపులో మినహాయింపు ఉంటుందని మీకు తెలుసా.. ఆ నిబంధనలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Tollgates: వాహనదారులకు పిడుగులాంటి వార్త..  1 నుంచి టోల్‌ బాదుడు..

Tollgates: వాహనదారులకు పిడుగులాంటి వార్త.. 1 నుంచి టోల్‌ బాదుడు..

వాహనదారులకు నిజంగా ఇది పిడుగు లాంటి వార్తే. ఏప్రిల్ 1వతేదీ నుంచి మళ్లీ టోల్ గేట్ రుసులు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్థయం తీసుకుంది. రూ.5 నుండి రూ.25 వరకు పెంచనున్నారు. ఒకటో తేదీనుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి.

GNSS: జాతీయ రహదారిపై నో టోల్ ట్యాక్స్.. ఎన్ని కిలోమీటర్ల వరకంటే

GNSS: జాతీయ రహదారిపై నో టోల్ ట్యాక్స్.. ఎన్ని కిలోమీటర్ల వరకంటే

టోల్ పాయింట్ల వద్ద ఏకపక్షంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త టోల్ వసూళ్లు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో నిబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

NHAI: ట్రామాకేర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ మోకాలడ్డు!

NHAI: ట్రామాకేర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ మోకాలడ్డు!

నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మోకాలడ్డడంతో నిర్మాణ సంస్థ ఆటోమెటిక్‌ డేటా ప్రాసెస్‌ (ఏడీపీ) పనులను నిలిపేసింది.

Toll Fee: కేంద్రమంత్రి గడ్కరీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు వినతి

Toll Fee: కేంద్రమంత్రి గడ్కరీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు వినతి

జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.

Hyderabad: ఎన్‌హెచ్‌ 161ఏఏ..

Hyderabad: ఎన్‌హెచ్‌ 161ఏఏ..

ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకుపడుతోంది. రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా.. అక్టోబరులో ఉత్తర భాగం పనులు మొదలుకానున్నాయి. నిర్మాణం ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నంబరు (వర్కింగ్‌ టైటిల్‌) ఇవ్వాల్సి ఉంటుంది.

Hyderabad: ఔటర్‌.. బంగారు బాతే!

Hyderabad: ఔటర్‌.. బంగారు బాతే!

ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్‌ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది.

National: ప్రారంభమైన టోల్‌ బాదుడు

National: ప్రారంభమైన టోల్‌ బాదుడు

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్‌చార్జీలను సగటున 5 శాతం పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి