Home » Tirumala Laddu Controversy
కల్తీ నెయ్యి కేసులో నిందితులను మళ్లీ తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో...
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిందితులకు సిట్ కస్టడీ మంగళవారం ముగిసింది.
స్వామి సేవలో ఎలాంటి లోటుపాట్లు కలిగినా సహించలేను. అలాంటిది స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేందుకు నేను సహకరిస్తానా? ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి’’
టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
శ్రీవారి లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నది సిట్ బృందం దాదాపుగా తేల్చేసింది.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజురాజశేఖరన్ (ఏ-2), బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ-3) విపిన్ జైన్(ఏ-4), వైష్ణవి డెయిరీ సీఈవో...
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండో నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు
శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాలో అక్రమాలు మొదలైంది 2019 నుంచేనని సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు ఆధారంగా తేటతెల్లమవుతోంది.
Tirumala Laddu: తిరుమల లడ్డూ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అవ్వగా.. త్వరలోనే మరికొందరి అరెస్ట్లు ఉంటాయని సమాచారం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్ సిద్ధమైంది.