Home » Thatikonda Rajaiah
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను రాజయ్యకు కేసీఆర్ అప్పగించారు.
వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
జనగామ జిల్లా: బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదని అన్నారు.
తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah.).. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే(Station Ghanpur MLA)గా కంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాదాస్పద వీడియోలు, ఫొటోలతోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఘన్పూర్ టికెట్(Ghanpur ticket) రాలేదని బాధ ఉన్నా.. తన విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుందని రాజయ్య ధీమాగా ఉన్నారు.
కడియం శ్రీహరి(Kadiam Srihari)పై మరోసారి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 17వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు.
స్టేషన్ ఘనపూర్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి ప్రభుత్వ చీఫ్ విప్ హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు.
మాదిగల అస్థిత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) అన్నారు. సోమవారం నాడు మాదిగల ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (Thummala Nageswara Rao) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వరుస భేటీలు అవుతున్నారు..
పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్టలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకాలం ఉప్పు - నిప్పులా ఉన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చక్కగా పలకరించుకున్నారు.