Home » TGSRTC
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ సుజాత విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు.
రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్లను నిర్మించడంతోపాటు ప్ర స్తుతం ఉన్న బస్ స్ట్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ బోర్డు నిర్ణయించింది. బస్ భవన్లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్(Cherlapalli Railway Terminal)కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి పది నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని చెంగిచర్ల డిపో మేనేజర్ కె. కవిత(Chengicherla Depot Manager K. Kavitha) తెలిపారు.
సంక్రాంతి పండుగ(Sankranti festival), ఇతర పర్వదినాలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ శుభావార్త. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో వెయ్యి బస్సులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రకటన విడుదల చేసింది.
TGSRTC: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
శంషాబాద్(Shamshabad) నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం(Rajiv Gandhi International Airport) మీదుగా తుక్కుగూడకు 2 ఏరో రైడర్ సిటీ ఆర్డినరీ బస్సులను జనవరి 1 నుంచి ప్రారంభి స్తున్నామని గ్రేటర్ఆర్టీసీ ఈడీ సి.వినోద్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో ఆర్టీసీ(RTC) సేవలను మరింత విస్తరించే దిశగా ముందస్తు ప్రణాళికలతో ఆర్టీసీ ముందుకెళుతోంది. వచ్చే ఏడాదిలో వెయ్యికిపైగా ఎలక్ర్టిక్ బస్సులు(Electric buses) గ్రేటర్ రోడ్లపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆర్టీసీ పనిచేస్తోంది.