• Home » TG News

TG News

చెప్పామంటే చేయాలి.. చేయగలిగిందే చెప్పాలి..!

చెప్పామంటే చేయాలి.. చేయగలిగిందే చెప్పాలి..!

ఆరు సార్లు ఎమ్మెల్యే. ఐదు పర్యాయాలు మంత్రి. ఒక్కసారి తప్ప గెలిచిన ప్రతిసారీ మంత్రే. అదే ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నిలిపింది.

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్‌ మోసం జరుగుతోందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రూ.30.17 లక్షలు స్వాహా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రూ.30.17 లక్షలు స్వాహా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా పెట్టుబడిదారుడిని ఆకర్షించి రూ.30.17 లక్షలు దోచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల సరఫరా

అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల సరఫరా

హైదరాబాద్‌ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ వాటర్‌ ట్యాంకర్లకు సరఫరా చేస్తున్నారు.

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరబాద్‌- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ధాన్యం కొనుగోలు ఆగొద్దు

ధాన్యం కొనుగోలు ఆగొద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవటానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ డిజిటల్ వ్యూహం

భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ డిజిటల్ వ్యూహం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

బాలుడి హత్య కేసులో మరణశిక్ష విధించిన కోర్టు..

బాలుడి హత్య కేసులో మరణశిక్ష విధించిన కోర్టు..

హైదరాబాద్‌లో ఓ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చిన్నారిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది.

తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్

తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించారు.

బండి భగీరథ్‌ పోక్సో కేసులో మరో కీలక పరిణామం

బండి భగీరథ్‌ పోక్సో కేసులో మరో కీలక పరిణామం

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి