• Home » terrorist

terrorist

మనతోనే అమెరికా అయితే..!

మనతోనే అమెరికా అయితే..!

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

Pahalgam Terrorists:  అసలు.. దాడి చేయాలనుకున్నది ఈ మూడు చోట్ల.. 2 రోజుల ముందే పహల్గాంకు..

Pahalgam Terrorists: అసలు.. దాడి చేయాలనుకున్నది ఈ మూడు చోట్ల.. 2 రోజుల ముందే పహల్గాంకు..

పహల్గాం దాడికి రెండు రోజుల ముందు నుంచే బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఉగ్రవాదులు వేరే మూడు చోట్ల మారణకాండ సృష్టించాలని నిర్ణయించుకున్నారు.

Pakistan Dangerous: పాకిస్థాన్ మోస్ట్ డేంజరస్ అంటున్న రష్యా.. ఇంగ్లాండ్

Pakistan Dangerous: పాకిస్థాన్ మోస్ట్ డేంజరస్ అంటున్న రష్యా.. ఇంగ్లాండ్

ఇంతకాలం పాకిస్థాన్ అకృత్యాలు, నీచత్వాల గురించి గొంతు చించుకుని ప్రపంచ వేదికలమీద అరుస్తూ వచ్చింది భారత్. అయితే, ఇప్పుడు యావత్ ప్రపంచానికి పాక్ పాపాల చిట్టా అర్థమవుతోంది.

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

India Pakistan Military Tensions: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇండియా ప్రతీకార దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 36 గంటల్లో..

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.

Pawan Kalyan:ఈసారి కొట్టే దెబ్బ గుర్తుండిపోవాలి..! పవన్ ఉగ్రరూపం

Pawan Kalyan:ఈసారి కొట్టే దెబ్బ గుర్తుండిపోవాలి..! పవన్ ఉగ్రరూపం

ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Pahalgam Tourism: పహల్గామ్‌లో మొదలైన పర్యాటకుల సందడి

Pahalgam Tourism: పహల్గామ్‌లో మొదలైన పర్యాటకుల సందడి

మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గామ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.

PM Modi Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. పహల్గాం ఘటనపై మన్ కీ బాత్‌లో పీఎం మోదీ..

PM Modi Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. పహల్గాం ఘటనపై మన్ కీ బాత్‌లో పీఎం మోదీ..

PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్‌ 121వ ఎసిపోడ్‌లో ప్రధానంగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిని గురించే ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్ర దాడి ఘటన చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అంటూ..

Pahalgam Tourist: ఉగ్రవాదులు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు.. దాల్ సరస్సులో షికారా ప్రయాణం..

Pahalgam Tourist: ఉగ్రవాదులు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు.. దాల్ సరస్సులో షికారా ప్రయాణం..

Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Pahalgam Attack: ఆ దాడిలో పాక్ హస్తముంది.. భారత్ వెల్లడి..

Pahalgam Attack: ఆ దాడిలో పాక్ హస్తముంది.. భారత్ వెల్లడి..

Pahalgam Attack Pakistan Link Evidence: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో కచ్చితంగా పాకిస్థాన్ ప్రమేయముందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి