Home » terror attack
పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్రావ్, భరత్భూషణ్ మృతదేహాలు బెంగళూరు ఎయిర్పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్, సీఎం నివాళులర్పించారు
పాకిస్థాన్లోని సూత్రధారులు రియల్-టైమ్ ఇంటెలిజెన్స్తో పహల్గాం ఉగ్రదాడిని నిర్వహించగా, కరాచీ, ముజఫరాబాద్లలో డిజిటల్ ఆధారాలు గుర్తించారు. నలుగురు నుంచి ఆరుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన 200 మంది ఉగ్రవాదులు భారత సరిహద్దు దాటేందుకు సన్నద్ధంగా ఉన్నారు
జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 పారా ఎస్ఎఫ్కు చెందిన హవల్దార్ ఝంటు ఆలీ షేక్ వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయి
పహల్గాం ఉగ్రదాడి గురించి జీ-20 దేశాల రాయబారులకు భారత్ వివరించగా, సీమాంతర ఉగ్రవాదంపై గట్టిగా స్పందించనున్నట్టు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. సింధు ఒప్పంద రద్దు, అత్తారీ మూసివేతల తర్వాత ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది
Pahalgam Terror Attack: నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళిలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లారు.
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా పహల్గామ్లో జర్నలిస్ట్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై..
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్ వెళ్లకుండా నిలిపి వేసింది. ఇప్పుడు వీసాలను కూడా రద్దు చేసింది. పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది.
Seema Haider: పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ 2023లో ప్రియుడు సచిన్ కోసం ఇండియాకు వచ్చేసింది. తన నలుగురు పిల్లల్ని వెంట బెట్టుకుని నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి గత మార్చినెలలోఓ పాప కూడా పుట్టింది.
Pahalgam Terror Attack: సీతారామం దర్శకుడు హనురాఘవ పూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.